ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, భద్రత’ ఉంటుందని మరోసారి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు.బస్సులో పోగొట్టుకున్న బ్యాగును ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులకు
ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన�
పాడి రైతులను కలవరపెడుతున్న లంపీస్కిన్పై సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తెల్లజాతి పాడి పశువులు, ఎద్దులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా పశు సంవర్ధక శాఖ ముందస్తు చర్యలు తీసుకుం�
పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు భూయాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సమైక్య పాలనలో పోడు రైతులను అప్పటి పాలకులు పట్టించుకోలేదు. పోడు సాగుచేస్తున్న ఎస్సీ,ఎస్టీ, �
పఠాన్చెరు పట్టణంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోపాటు కలిసి గాంధీ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గాంధీ అహింస విధానంలో బ్రిటిష్ వాళ్ల నుండి స్వాతంత్య్రం తీసుకువ�
MLC Kavitha | గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బల్కంచెలక తండాలో తెలంగాణ
Sangareddy | పటాన్చెరు మండలం రుద్రారం శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రంగా
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. స్థానిక గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మన్న అనే రైతుకు చెందిన ఆవు మూడో ఈతలో రెండు కోడ�
సంగారెడ్డి : ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు 12వేల క్యూసెక్కుల వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు 15వ నెంబర్ గేటును 1.5 మీటర్లు పైకెత్తి 12,997 క్యూసెక్కుల నీటిని దిగువ�
నారాయణఖేడ్, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని అన్ని సర్కార్ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చి సమూల మార్పులు తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వ�
IIT hyderabad | ఐఐటీ హైదరాబాద్కు (IID Hyderabad) చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం క్రితం ఎంటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం మరువక ముందే మరొకరు బలవన్మరణానికి
సంగారెడ్డి : జిల్లాలోని నందికంది గ్రామంలో గల రామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..11 శతాబ్దం నాటి దేవాలయం నంది కొ�