గుమ్మడిదల,ఆగస్టు3 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధి దోమడుగులో చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా, శివం
సంగారెడ్డి : పటాన్చెరు పారిశ్రామిక వాడలో పని చేస్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకొని.. ఇక్కడ 30 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి, డిస్పెన్సరీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డ
శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలు, పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలత�
సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్పై జడ్పీటీసీలకు ఎలాంటి అసంతృప్తి లేదని, కుటుంబ సభ్యులుగా అందరం కలిసిమెలిసి ఉన్నామని జడ్పీ వైస్ చైర్మన్ కుం చాల ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర
జహీరాబాద్, ఆగస్టు 1 : రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని వాసవి కల్యాణ మండప�
సంగారెడ్డి అర్బన్, జూలై 31 : హరే కృష్ణ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలుఅద్భుతమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి రోజు 65వేల మందికి ఉచితంగా భోజనాలు అందిస్తూ ఆకలి తీరుస్తుందన్నారు. ఆదివారం
న్యాల్కల్ : గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని న్యామతాబాద్, గుంజేటి, ముంగి, న్యాల్కల్, అత్నూర్ గ
ఝరాసంగం,జూలై28 : పవిత్రమైన పుణ్యకేత్రంగా బాసిలితున్న శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకోనేందుకు గరువారం తెల్లవారు జాము నుంచే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప�
ఏ చెరువు చూసినా నిండుగా జలాలతో తొణికిసలాడుతున్నది. ఏ తటాకం అలుగు చూసినా మత్తడి దుంకుతున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో సాగునీట�
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం శ్రావణమాస విశేష పూజలకు సిద్ధమైంది. జిల్లాలోనే ఈ ఆలయం అతి పెద్దది. శ్రావణమాసం ప్రారంభం నుంచి చివరి వరకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప
సంగారెడ్డి : కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు లేవట్టే వారు. కానీ టీఆర్ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మంత�
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎనిమిదో విడత పనులు జోరందుకున్నాయి. వానకాలం ప్రారంభమవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మొక్కలు నాటే ప్రక్రియ షురూ అయింది. ఇప్పటికే ప్ర
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుకు గత పదిహేను రోజులుగా కొనసాగిన నీటి వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, గురువారం ఉదయం ఆరు గంటలకు వరకు ప్రాజెక్టులో 26.733 టీఎంసీల నీరు �
మునిపల్లి,జులై 19 : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామం వద్ద గల వెవెట్ దాబా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ స�
సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణ కేంద్రంలో రూ.50 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. బీసీ బాలికల కాలేజీ హాస్టల్ భవనానికి మం�