హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
జిన్నారం, జూన్ 28 : అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. మంగళవారం అండూ�
రాజీమే రాజమార్గమని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నా రు. ఆదివారం జిల్లా న్యాయస్థానముల సముదాయం లో ఆమె అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర�
యువతలో క్రీడాస్ఫూర్తిని నింపి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా వారిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ
జిన్నారం, జూన్ 26 : పాలనా సౌలభ్యమం కోసమే సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలన్నింటికి సొ�
మండల కేంద్రమైన శివ్వంపేట త్వరలో వేదభూమిగా మారనున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. శివ్వంపేటలో భగలాముఖి శక్తిప
సిర్గాపూర్, జూన్ 20 : ఇంట్లో నిద్రిస్తున్న యువకుడికి పాము బలికొన్న సంఘటన సంగారెడ్డి జిల్లా సుల్తానాబాద్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ట్రాక్టర్�
నేటి నుంచి 26వ తేదీ వరకు ఆహార భద్రత లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు కిలోల ఉచిత బియ్యం అందించనున్నది. సంగారెడ్డి జిల్లాలో 845 రేషన్ దుకాణాలుండగా, 3,80,175 కార్డులు.. 12,54,888 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 6274.440 మెట్రిక్�
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా డాక్టర్ శరత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.05 గంటలకు జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు జిల్లాలోకి ప్రవేశించిన నూతన కలెక్టర్ పటాన్చెరు మండ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తామని, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో సంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూస్తామని కొత్త కలెక్టర్ డాక్టర్�
జహీరాబాద్, జూన్ 16 : ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబాద్ మున్సిపల్�
కోహీర్, జూన్15 : ప్రతిఒక్కరు క్రీడల్లో శిక్షణ పొంది తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్పూర్ గ్రా�
సంగారెడ్డి : జిల్లాలోని జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆనంద్ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి స్థానికులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం ఉదయం పారిశ్రామిక వాడలోన