రాయికోడ్, జూన్ 13 : బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన న్యాల్కల్ మండలం ముంగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెనుగు అంజయ�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని పిట్లం వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ ముగ్గురు యువకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా
వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభకానున్నాయి. మొదటి రోజు పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే తమ పిల్లలకు తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, �
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పనిచేసిన ఆయన పంచాయతీరాజ్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి త�
కంగ్టి, జూన్ 12 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భోజ్యనాయక్తండా బీటీరోడ్డుకు భూమిపూ�
సంగారెడ్డి : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ ఇద్దరు యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ�
పల్లెప్రగతిలో నిర్దేశిత లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కోరారు. వట్పల్లి మండలంలోని నాగులపల్లి, సాయిపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను శనివారం ఆకస్మికంగా తనిఖీ �
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అత్యధిక సంఖ్యలో జరుగుతు�
ప్రభుత్వ అనుమతి లేని సోయా విత్తనాలు నిల్వ చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన 150 బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడిమాల్కాపూర్ గ్రామంలో ఉన్న రాధాక�
Soybean seeds | జిల్లాలో భారీగా నకిలీ సోయాబీన్ విత్తనాలు (Soybean seeds) పట్టుబడ్డాయి. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్లో ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు.
సంగారెడ్డి : పచ్చిరొట్ట విత్తనాల సాగును పెంచి, నేలను సారవంతం చేసుకోని.. పంటలో అధిక దిగుబడులు సాధించుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన వానాకాల�
నగరాలు, పట్టణాల్లో నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసేందుకు మున్సిపల్ శాఖ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది.
పటాన్చెరు, మే 27 : కార్మికుల పక్షపాతి టీఆర్ఎస్కేవీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని పెన్నార్ ఇండస్ట్రీస్లో వేతన ఒప్పందం కుదిరింది. టీఆ