గుమ్మడిదల,మే16 : మైనార్టీ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సర్కారు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామశివారులోని మైనార్టీ స్మ
మునిపల్లి,మే 15 : గొల్ల కురుమలు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలో జరుగుతున్న బీరప్ప స్వామి జాత�
సంగారెడ్డి అర్బన్, మే 13 : టీప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం కంది మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంది గ్రామానికి చెందిన
పటాన్చెరు టౌన్, మే 13 : ప్రజల సహకారంతోనే సంపూర్ణ పారిశుధ్యం సాధ్యం అవుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట భారతీనగర్ , పటాన్�
ACB | అక్రమాస్తుల కేసులో సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు (ఏసీబీ) అరెస్టు చేశారు. గురువారం ఉదయం అల్వాల్లోని సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సో�
పటాన్చెరు, మే 11 : అభివృద్ధిలో పాశమైలారం గ్రామం ఆదర్శం అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో వేస్తున్న సీసీ ర
పటాన్చెరు, మే 11 : తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానాలో రూ. 50లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోసిస్ హబ్ను పటా
సంగారెడ్డి : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హానికారక పార్టీలని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో అందో
పటాన్ చెరు : ప్రభుత్వ దవాఖానాల్లో సకాలంలో ఉచితంగా నాణ్యమైన సేవలను అందిస్తున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.50లక్షల అంచనా వ్యయంతో తెలంగ�
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. న్యాల్కల్ మండలం పులి గుంట సమీపంలోని అల్లాదుర్గం మేటల్ కుంట రోడ్డు మార్గంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పా
పెళ్లి వేడుకలు ముగించుకొని, తిరిగి ఇంటికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కుటుంబసభ్యులో ఒకరు మంటలో సజీవ దహనమయ్యా డు. మంగళవారం తెల్లవారు జామున 65వ జాతీయ రహదారి పై జహీరాబాద్ బైపాస్ రోడ్డులో అల్
జహీరాబాద్ : హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ సమీపంలోని అల్గోల్ బైపాస్
న్యాల్కల్, మే 9 : బతుకు దేరువుకోసం పుస్తకాలను అమ్ముకునేందుకు వచ్చి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వ్యాపారి మృతి చెందినట్టు హద్నూర్ ఏఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. ఏఎస్ఐ కథనం ప్రకారం..హైదరాబాద్లోని కుషాయిగ
పటాన్చెరు, మే 9 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పట
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రంజాన్ వేళ విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. శ్మశాన వాటికలో విద్యుద్ఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. అయితే, ఇద్దరు బాలురు మూడు రోజుల కిందట అదృశ్యమైనట్లు తల్ల�