సంగారెడ్డి : నేడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి పల్లెల్లోనూ అంతర్గత రోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్
హైదరాబాద్ : తెలంగాణలోనే మొట్టమొదటి స్టెంట్ల పరిశ్రమ సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు కానున్నది. అమీన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్, దాయర గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ ప�
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్య, లింగసమానత్వం కోసం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని మెదక్ కలెక్టర్ హరీశ్, సంగారెడ�
సంగారెడ్డి : గంజాయి రవాణా పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. ఆదివారం జిల్లాలోని పటాన్ చెరు ముత్తంగి టోల్ ప్లాజా జంక్షన్ లో ఉమ్మడి మెదక�
సంగారెడ్డి : నారాయణఖేడ్లోని తహసీల్దార్ ఆఫీస్ ముందు శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మారుతి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి తప్పి�
జిన్నారం, ఏప్రిల్ 7 : జిన్నారంలోని ఏపీజీవీబీ బ్యాంకు ఆవరణలో పట్టపగలే దోపిడీ జరిగింది. బ్యాంకు నుంచి రూ.2.25లక్షలు తీసుకొని బయటకు వచ్చిన డ్వాక్రా మహిళ చేతిలోని బ్యాగును ఇద్దరు యువకులు లాక్కొని బైక్పై పారిప
సంగారెడ్డి : జిల్లాలోని ఐలాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన గొడవ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మీడియాత
సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సందర్భంగా ఆయ�
సంగారెడ్డి : దళిత బంధు పథకం అమలు వేగంగా పూర్తి అవుతుందని, దళిత బంధుతో ఎస్సీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో దళిత బంధు ప్రాజె�
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 27 : రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 37 కంపనీలు ఈ
చెరువులో మునిగి నలుగురు బాలురు మృతి సంగారెడ్డి జిల్లాలో కమలాపూర్లో విషాద ఘటన మనూరు, మార్చి 25: ఈత సరదా నలుగురి ప్రాణాలను తీసింది. చెరువులోకి దిగిన నలుగురు విద్యార్థులు నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన సంగారెడ్�
గుమ్మడిదల, మార్చి25: ఆడబిడ్డల తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహాలకు అప్పులపాలు కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అప్పటి న�
రామచంద్రాపురం, మార్చి21 : రవాణా వ్యవస్థ మెరుగుతోనే గ్రామాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ నుంచి ఈదుల�
గుమ్మడిదల, మార్చి21 : సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెంలో రూ. 66 లక్షల స�