ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎనిమిదో విడత పనులు జోరందుకున్నాయి. వానకాలం ప్రారంభమవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మొక్కలు నాటే ప్రక్రియ షురూ అయింది. ఇప్పటికే ప్ర
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుకు గత పదిహేను రోజులుగా కొనసాగిన నీటి వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, గురువారం ఉదయం ఆరు గంటలకు వరకు ప్రాజెక్టులో 26.733 టీఎంసీల నీరు �
మునిపల్లి,జులై 19 : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామం వద్ద గల వెవెట్ దాబా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ స�
సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణ కేంద్రంలో రూ.50 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. బీసీ బాలికల కాలేజీ హాస్టల్ భవనానికి మం�
సంగారెడ్డి అర్బన్, జూలై 12 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ అదుపు తప్పడంతో ఓ బాలిక మృతి చెందిన సంఘటన మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీఐ శివలిం�
ఈ నెల 15 నుంచి రెవె న్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుత�
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప�
రైతులకు పంట రుణాలు అందించడంపై దృష్టి సారించాలని, రైతుబంధు, రైతుబీమా పెండింగ్లో ఉండరాదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ శాఖ అ
సంగారెడ్డి : పటాన్చెరు మండలం పరిధిలోని భానూరు గ్రామంలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు.. గ్యాస్ కట్టర్లతో మెషీన్ను కట్ చేశారు. ఏటీఎంలో ఉ
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టులోకి గత వారం రోజులుగా కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీర
ఝరాసంగం, జూలై8 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ సొసైటీలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప
పటాన్చెరు, జులై 7 : గాంధీజీ కలలు నిజం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండల�
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 6 : జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత�
ఝరాసంగం,జూలై3 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. తెల్లవా�