తీవ్ర భావోద్వేగాలు కలిగిన నాయకుడిలోనే జనసామాన్యం తమను తాము చూసుకుంటారు. సంగారెడ్డి సభలో కేసీఆర్, హరీశ్రావు ప్రసంగాలు పై వాక్యానికి చక్కని ఉదాహరణ. జనం గుండె చప్పుడు వాళ్ళ మాటల్లో ప్రతిధ్వనించింది
అది జరగాలి అంటే వాతావరణం మంచిగా ఉండాలి. అన్నీ బాగుండాలి. అన్నీ మంచిగా ఉంటేనే అందరూ వస్తరు. అంతే కానీ.. పొద్దున లేస్తే గొడవలు జరిగితే వస్తరా
CM KCR | సంగారెడ్డి ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. నారాయణఖేడ్లో సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతల పథకాల�
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ చేరుకున్నారు. అనంతరం
సంగారెడ్డి : సీఎం కేసీఆర్ పర్యటన కోసం నారాయణఖేడ్ ముస్తాబవుతోంది. సోమవారం సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నారాయణ ఖేడ్ లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహ�
సంగారెడ్డి : రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ కాలనీ వాసులకు మంత్రి హరీశ్రావు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భ�
సంగారెడ్డి : బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని ఎస్
హైదరాబాద్ : ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కాంగ్రెస్కు షాక్ ఇవ్వబోతున్నారా ? పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ను వీడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు త�
మునిపల్లి,ఫ్రిబవరి 18 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశత్తు సింగూర్ ప్రాజెక్టులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మునిపల్లి ఎస్సై మహేశ�
న్యాల్కల్ : కాళేశ్వరం జలాలను సంగమేశ్వర, ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతంలోని సాగు భూములకు నీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు, నియో�
జహీరాబాద్ ఫిబ్రవరి 16 : ప్రేమే ఆ బాలిక పట్ల శాపమైంది. కన్నతల్లే కర్కశానికి ఒడిగట్టింది. నవ మాసాలు మోసిన కనిపెంచిన బిడ్డను తన చేతులతోనే కడతేర్చింది. ఈ ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించి నిందితులను అదుపులోకి త�
నారాయణఖేడ్ : సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగ�
మునిపల్లి (సంగారెడ్డి) : గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను సంగారెడ్డి ఎక్సైజ్ సీఐ మధుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వె