సంగారెడ్డి : నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్ డ్రగ్ను ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్ నుంచి పాకిస్థాన్కు అక్రమంగా తరలిస్తున్న డ్రగ్ ఎగుమతిని బెంగళూరు ఎన్సీబీ అధికారులు అడ్డుకున్నారు. జిల్లా�
నారాయణఖేడ్, మార్చి 18 : చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోగుల చిన్న కృష్ణ(35) �
రామచంద్రాపురం, మార్చి15 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 15 : వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పూర్తి రక్షణ పొందవచ్చని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్ ప్రెసిడెంట్ కస్తూ�
సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన అందోల్ మండలం చందంపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన మంగల�
జిన్నారం, మార్చి 13 : ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం గడ్డపోతారం గ్రామంలో జరిగిన కట్టమైసమ్మ జాతర ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై జడ్పీవైస్ �
గుమ్మడిదల, మార్చి13 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని గుమ్మడిదల-బొంతపల్లి శివారులోని జాతీయ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్ల�
అమీన్పూర్, మార్చి 07: యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డి పేట గ్రామంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ�
న్యాల్కల్ : టీఆర్ఎస్ పాలన లోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కాకిజనవాడ, హుస్సేన్ నగర్ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీ
సంగారెడ్డి : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం రూ.2 లక్షల చెక్కును సంగారెడ్డి కలెక్టర్ హన్మ�
గుమ్మడిదల, మార్చి3 : రైతు స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్కారు పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే గూడెంమహిపాల్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రంలో మార్క్ఫెడ్, నాఫెడ్ సౌజ�
నారాయణఖేడ్, మార్చి 3 : పలు అభివృద్ధి పనుల నిమిత్తం నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులతో నారాయణఖేడ్ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే మహారెడ్డ
సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 25 : సంగారెడ్డి మున్సిపల్ పాలక వర్గం శుక్రవారం మంత్రి హరీశ్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మునిపల్ అభివృద్ధికి రూ. 50కోట్ల నిధుల కేటాయింపునకు సహకరించిన మంత్రికి ప్రత్యేక ధ�
ఎటు చూసినా జనం.. ఏ నోట విన్నా జయజయధ్వానం. సోమవారం నారాయణఖేడ్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన భారీ బహిరంగసభకు
ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. నారాయణఖేడ్లో ఇంత పెద్ద సభను గతంలో ఎప్పుడూ చూడలేదని అ
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల శంకుస్థాపనల నేపథ్యంలో సోమవారం నారాయణఖేడ్లో జరిగిన బహిరంగసభలో ఆర్థికమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తాను గతంలో కంగ్టి మండలం సర్దార్ తండ