సంగారెడ్డి : పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని మరోసారి నిరూపించారు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. జిల్లాలోని ఆందోల్ మండలం సాయిబన్ పేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ప్రవీణ్ రోడ్డ�
సంగారెడ్డి : బొల్లారం మున్సిపల్ పరిధిలోని వినాయక బార్ అండ్ రెస్టారెంట్ పక్కన మూతపడ్డ పరి శ్రమలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసు కుంది. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ యువ నాయకులు ప్రవీణ్ ర�
Traffic jam | రుద్రారం వద్ద భారీగా ట్రాఫిక్ (Traffic jam) స్తంభించిపోయింది. రుద్రారం వద్ద 65వ జాతీయ రహదారిపై వరుసగా ఎనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర
న్యాల్కల్, ఏప్రిల్ 29 : దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం న్యాల్కల్ మండల కేంద్రంలోని రైతు వ�
బొల్లారం, ఏప్రిల్ 29 : మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని
Hetero | జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత పులి కలకలం సృష్టించింది. పారిశ్రామికవాడలోని హెటిరో కంపెనీలో గురువారం రాత్రి కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బర్రెలు కడిగేందుకు కుంటలో దిగిన తల్లీకొడుకు నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఎస్ఐ విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి : పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కోహీర్ మండలం భిలాల్పూర్ గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద�
జహిరాబాద్ : న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో కొలువైన సిద్ధి వినాయకుడిని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు ఘన స్వాగతం ప�
సంగారెడ్డి : తెలంగాణ వడ్లు కొనకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని కేంద్రం తీరుపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. యాసంగిలో మన వద్ద 36లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ద�
సంగారెడ్డి : మన ఊరు-మన బడి కార్యక్రమం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. సీఎం నిర్ణయంతో రాష్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలుగా మారనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన�
పటాన్చెరు, ఏప్రిల్ 17 : మంచి నేతలు జనం గుండెల్లో ఉంటారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దివంగత టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి జైప�
సంగారెడ్డి : రాష్ట్రంలో మరో పదిలక్షల కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. అలాగే సొంత జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి తెలిపారు. సంగారెడ్డిలో మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి, అభయహస్తం
సంగారెడ్డి : వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ సూచించారు. సంగారెడ్డి పట్టణంలో డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు, అభయహస్తం కార్పస్ ఫండ్ పంపిణీ చేశారు. కార్యక్ర�