మునిపల్లి (సంగారెడ్డి) : గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను సంగారెడ్డి ఎక్సైజ్ సీఐ మధుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వె
పటాన్చెరు, ఫిబ్రవరి 14 : ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని హజరత్ నిజాముద్దీన్ దర్గాలో నిర్వహించిన ఉర్స�
జహీరాబాద్ ఫిబ్రవరి 14: మైనర్పై లైంగికదాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి హుగెల్లి గ్రామ శివారులోని మామిడి తోటల�
సంగారెడ్డి : జిల్లాలోని గుమ్మడిదల మండల కేంద్రంలో కేంద్ర బృందం పర్యటించింది. పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలించారు. సోమవారం గుమ్మడిదల గ్రామంలో కేంద్ర బృందం ప్రతినిధులు శివ కుమార్, స్వప్న, నాగేశ్వరరా
న్యాల్కల్ : న్యాల్కల్ మండల కేంద్రమైన న్యాల్కల్ గ్రామ సమీపంలోని దీర్ఘాయువు సాహెబ్ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పశువుల మేళకు పశువులు భారీ సంఖ్యలో తరలి వచ్చాయి. ఏడాదికి ఒకసారి జరిగే ఈ పశువుల �
మునిపల్లి, ఫిబ్రవరి 13 : మునిపల్లి మండల పరిధిలోని బుసరెడ్డిపలి గ్రామ శివారులో గల ఓ గుట్టపై పూరాతన విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుసరెడ్డిపల్లి గ్రామ �
కోహీర్, ఫిబ్రవరి10 : ప్రజల అవసరార్ధం ఆయా గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పంచాయతీ రాజ్ శాఖాధికారులు, సర్పంచులను ఆదేశి�
సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం రుద్రారం వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ముత్తంగి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. తనిఖీల వద్ద ఆపకుండా ఓ కారు వెళ్లిపోయింది. దీంతో ఆ కా�
1,612 కిలోలు స్వాధీనం.. నలుగురు అరెస్టు సంగారెడ్డి అర్బన్/ములుగు, జనవరి 26: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రూ.2.90 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని నా
సంగారెడ్డి : జిల్లాలో రెండు చోట్ల పోలీసుల దాడుల్లో భారీగా ఎండు గంజాయి బయటపడింది. సదాశివపేటలో వెయ్యి కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి నుంచి నాందేడ్కు గంజాయిని తరలిస్తుం
Coronavirus | జిల్లా పరిధిలోని నారాయణ్ఖేడ్ పట్టణంలో కరోనా కలకలం సృష్టించింది. ఓ జాతీయ బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో బుధవారం ఆ బ్యాంకును అధికారులు మూసివేశారు. బ్యాంకు ఉద్యో�
Union Minister Bhagwat Kuba | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పనగర్ గ్రామ శివారులోని మల్లయ్య గిరి ఆశ్రమాన్ని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవత్ కుబా దంపతులు సందర్శించి స్వామివారికి పూజలు చేశారు.