సంగారెడ్డి : పచ్చిరొట్ట విత్తనాల సాగును పెంచి, నేలను సారవంతం చేసుకోని.. పంటలో అధిక దిగుబడులు సాధించుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన వానాకాల�
నగరాలు, పట్టణాల్లో నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసేందుకు మున్సిపల్ శాఖ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది.
పటాన్చెరు, మే 27 : కార్మికుల పక్షపాతి టీఆర్ఎస్కేవీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని పెన్నార్ ఇండస్ట్రీస్లో వేతన ఒప్పందం కుదిరింది. టీఆ
సంగారెడ్డి : వర్షం వస్తుందని నువ్వులు తడిసి పోకుండా ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు వెళ్లిన దంపతులపై పిడుగు పడి భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషాకర సంఘటన సంగారెడ్డి జి
సంగారెడ్డి : ఐపీఎల్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగ్లో నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చింతల్ ఘాట్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తె
సంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ�
ఝరాసంగం,మే20 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి వారిని శుక్రవారం బాంబే బెంచ్ ఔరంగాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.జీ డిగే దపంతులు దర్�
చౌటకూర్, మే20 : లారీ కింద పడి ఓ డ్రైవర్ మృతి చెందిన విషాదకర సంఘటన తాడ్దాన్ పల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి పుల్కల్ ఎస్ఐ కుమార గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్న
సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సంబంధిత అధికారులలను ఆదేశించారు. గురువారం కలెక్ట�
సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా మంగళవారం 5గురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం చివరి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలో భాగంగా జరిగ�
నారాయణఖేడ్, మే 19 : జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని మహిళల వద్ద నుంచి నగదు, నగలను దొంగిలిస్తున్న మహిళను సీసీ కెమెరాల సహాయంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ వెంకట్
పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు