సెర్ప్ సహకారంతో ముందడుగుపర్యావరణం, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగంస్వయం ఉపాధిలో రాణిస్తున్న జాన్సీలింగాపూర్ మహిళలు రామాయంపేట రూరల్, డిసెంబర్ 27: నేటి మహిళలు అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నారు. ఉద్యోగం, వ్యా�
మెదక్, డిసెంబర్ 27 : ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని, ఏ ఫిర్యాదులూ పెండింగ్ లేకుండా చూడాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్�
గుమ్మడిదల, డిసెంబర్27: జాతీయ రహదారి 765డీ గుమ్మడిదల-బొంతపల్లి టోల్ ప్లాజా నిర్వాహకులపై స్థానిక యువకులు దాడి చేశారు. గుమ్మడిదల ఎస్సై విజయకృష్ణ వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి గుమ్మడిదల గ్రామానికి చెందిన పో
Siddipet Medak Police | సిద్దిపేట పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించిన జోయల్ డెవిస్, మెదక్ ఎస్పీ గా పనిచేసిన జి.చందనదీప్తి విధి నిర్వహణలో తమదైన ముద్ర వేశారు. వీరిద్దినీ ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేయడంతో వారం�
Harish Rao | సీడ్ హబ్గా సిద్దిపేట జిల్లా మారనుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ సంస్థ నూతన భవన గోదాము నిర్మాణ పనుల�
Sangareddy | జిల్లా పరిధిలోని మ్యాక్సన్ హెల్త్ కేర్ పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మ్యాక్సన్ పరిశ్రమలో నిలిపి ఉంచిన రెండు బస్సుల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగా�
Minister KTR | సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు రాబోయే వారం పది రోజుల్లో రూ. 50 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ
SBI Bank | జిల్లాలోని లక్ష్మీనగరం ఎస్బీఐ బ్యాంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి బ్యాంకు తాళాలు పగలగొట్టి, లోపలకు ప్రవేశించారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
Ganja | రాష్ట్రంలో గంజాయి రవాణా, సాగుపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి మరీ కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన
Suicide | అందరి ముందు కట్టుకున్న భార్యలు తీట్టారని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు. సంగారెడ్డి జిల్లాలోని గంజిగూడానికి చెందని లక్షయ్య, వెంకట్పై పలు
ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎంత బాగుండేది! కాపురంలో కలతలు కామనే కదా అని సర్దుకుపోతే సరిపోయేది. కానీ ఆ ఆలోచన శక్తిని కోపం మింగేసింది. క్షణికావేశం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చే
Indresham Gurukula school | సింగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో మరో 19 విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. గురువారం