Sangareddy | సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా స
ప్రపంచంలో సుప్రసిద్ధ బ్రూవర్ అన్హ్యూసర్ బుష్ ఇన్బెవ్ (ఏబీ ఇన్బెవ్) తమ మొట్టమొదటి వాటర్ హెల్త్ కేంద్రం (డబ్ల్యుహెచ్సీ)ను సంగారెడ్డిలో జలధార ఫౌండేషన్ ,వాటర్హెల్త్ ఇండియా భాగస్వామ్యంతో ప్రారంభ
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసిన మంత్రి తన్నీరు హరీశ్రావు మిరుదొడ్డి, ఆగస్టు 24: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొని గాయపడి రోడ్డుపై పడిఉన్న ఐదుగురు బాధితులను 108 వాహనం ద్వారా దవాఖానకు తరలించి, మానవత్వం చా�
సదాశివపేట, ఆగస్టు 23 : సదాశివపేట పట్టణంలోని రేణుకాఎల్లమ్మ దేవాలయ ఆవరణలో సోమవారం 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి రాజు ఆధ్వర్యంలో జంట నాగుల విగ్రహ పత్రిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్
సంగారెడ్డి : జిల్లా జైలు ఖైదీలు సంగారెడ్డి శిశుగృహకు ఊయలను బహూకరించారు. సంగారెడ్డి జిల్లాలో శిశువులను వదిలించుకునే సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి. దీంతో అధికారులు సంగారెడ్డి శిశుగృహలో ఊయ�
రవి గాంచని చోటును సైతం దృశ్యీకరణ శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ, ప్రజప్రతినిధులు సంగారెడ్డి కలెక్టరేట్: వం
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే సీడీపీ నుంచి 40శాతం నిధులు పాఠశాలలకు ప్రతి ఎమ్మెల్యే ఏటా రూ.2 కోట్లతో పాఠశాలల్లో పనులు సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠ�
నారాయణఖేడ్/నాగల్గిద్ద: సీఎం కేసీఆర్ చేస్తున్న నిరంతర కృషి ఫలితంగానే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారా యణఖేడ్ మండలం నాగాపూర్లో రూ.16 లక్షలతో నిర�
సంగారెడ్డి కలెక్టరేట్: సమాజంలో ప్రతి ఒక్కరికీ బీమా కల్పించి వారి జీవితాలకు భరోసా కల్పిద్దామని సికింద్రాబాద్ డివిజన్ లియాఫీ అధ్యక్షుడు వెంకటయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎంఎం గార్డేన్స్లో జరిగ�
సంగారెడ్డి కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బైక్ మెకానిక్, సర్వీసింగ్లో పురుషులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎస్బీఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ వంగా రాజ�
బొల్లారం: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహాకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తీ
పటాన్చెరు: ఇతరులతో ఫోన్లో మాట్లాడుతున్నదనే అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన చిట్కుల్ గ్రామంలో జరిగింది. పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి కథనం ప్రకారం పటాన్చెరు మండలం చిట్కుల్లో నివస�
ఝరాసంగం: హరితహారంలో భాంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసల మొక్కలను నాటించి వాటిని సంరక్షణ చేయాలని సంగారెడ్డి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్ పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హమ