Sangareddy | జహీరాబాద్ : అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదం( Land Disputes )లో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అన్నను తమ్ముడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మొండెం నుంచి తల వేరు చే�
గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినందునే జాతీయ అవార్డులు అందుకుంటున్నామని, సంగారెడ్డి జిల్లాలో 27 పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు సాధించడం సంతోషకరమని ఆర్థిక,
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఆత్మీయ సమ్మేళన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు �
ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్' ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దు�
సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్�
Sangareddy | సంగారెడ్డి : జిల్లా పరిధిలోని ఆందోల్ మండలంలోని నాదులాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాష్ట్ర ప్రభు త్వం గ్రామీణాభివృద్ధ్దిశాఖలో విధులు నిర్వహిస్తున్న(సెర్ప్) ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేస్తూ ప్రభుత్వం జీవో నంబరు 11ను విడుదల చేసింది. 20 ఏండ్ల కల సాకారం చేయడంతో సెర్ప్ ఉద్యోగులు సంబురా
Hailstorm | ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాళ్ల వాన దంచికొట్టింది. పంటలు నేల మట్టమవగా, చెట్లు విరిగిపడ్డాయి. వికారాబాద్ �
భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ నిత్యపూజలు అందుకుంటున్నది తల్లి పలుగుమీది నల్లపోచమ్మ. పచ్చని అడవిలో.. ఆహ్లాదకర వాతావరణంలో.. దశాబ్దాల కితం వెలసిన వనదేవత భక్తుల కొంగుబంగారం విరాజిల్లుతున్నది.
నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరిం
Minister Harish Rao | సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో జిల్లా సమాఖ్య దుకాణాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit)అందించనున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీ, హాస్పిటళ్లను ప్రారంభించుక�
Minister Harish rao | ధరణి (Dharani) పోర్టల్తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట�
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల, వసతిగృహానికి తొలి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డిలో మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.