సంగారెడ్డి అర్బన్, జూలై 12 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ అదుపు తప్పడంతో ఓ బాలిక మృతి చెందిన సంఘటన మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీఐ శివలిం�
ఈ నెల 15 నుంచి రెవె న్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుత�
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప�
రైతులకు పంట రుణాలు అందించడంపై దృష్టి సారించాలని, రైతుబంధు, రైతుబీమా పెండింగ్లో ఉండరాదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ శాఖ అ
సంగారెడ్డి : పటాన్చెరు మండలం పరిధిలోని భానూరు గ్రామంలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు.. గ్యాస్ కట్టర్లతో మెషీన్ను కట్ చేశారు. ఏటీఎంలో ఉ
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టులోకి గత వారం రోజులుగా కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీర
ఝరాసంగం, జూలై8 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ సొసైటీలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప
పటాన్చెరు, జులై 7 : గాంధీజీ కలలు నిజం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండల�
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 6 : జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత�
ఝరాసంగం,జూలై3 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. తెల్లవా�
సంగారెడ్డి : జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన చౌటకూర్ మండలం సరాఫ్ పల్లి లిక్కర్ కంపెనీ వద్ద గల నాందేడ్ – అఖోల 161వ జాతీయ రహదారిపై ప
సంగారెడ్డి : హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న అదృశ్యమైన యువకుడి మృతదేహం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం బ్రిడ్జి వద్ద లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు దాడి చే�
సిర్గాపూర్/ కల్హేర్ జూలై 29 : రైతులు దళారుల చేతుల్లో మోస పోవద్దనే సీఎం కేసీఆర్ రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జ�