హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రెండు చెరువులు మంజూరయ్యాయి.
సంగారెడ్డి జిల్లాలోని నాగల్గిద్ద మండలం యెస్గి గ్రామం, నారాయణఖేడ్ మండలం వాడేగోన్ తండా, సుకలతీర్థ గ్రామంలోని కొత్త చెరువుల ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ సమర్పించినట్టు తెలిపింది.