‘సమస్యల వైరస్'తో బాధపడుతున్న 108 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ సమగ్రాభివృద్ధికి ‘నిధుల వ్యాక్సిన్' వేసి ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీల సరసన నిలుపుతామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని
రాష్ట్రంలో మత్స్యకారులు కొందరు ప్రభుత్వ పథకంలో భాగస్వాములై సొంత భూముల్లో చేపల పెంపకానికి కుంటలు ఏర్పాటుచేసుకొని పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని మరిచి... పెద్దలకు పెట్ట పీట వేసి.... పేదలకు నీడ లేకుండా చేస్తోంది’ అని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్ష కోట్ల రూపాయల మూసీ ప్రాజెక్టు అవాస్తవాలకు వేదిక అవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూసీ సుందరీకరణకు డీపీఆర్ ఖరారు చేశామంటూ అడ్డగోలు కూల్చివేతలు మొదలుపెట్టి జనాలను భయభ్రాంతులకు గురిచేసిన కా
చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని, అందులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.
డీపీఆర్ త్వరగా పూర్తి చేయాలి. ప్రాజెక్టు పనులు శరవేగంగా మొదలు పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన బుట్టదాఖలైంది. వీలైనంత త్వరగా మెట్రో ఫేస్-2 పార్ట్ బీ విస్తరణ సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు డీపీఆర్ను సీడబ్ల్యూసీకి మరోసారి సమర్పించాలని తెలంగాణ సర్కారు తుదకు నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రె�
ప్రాంతీయ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగాన్ని 6 లేన్లుగా నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలో మేడలు కడుతోంది. ఉన్న సిటీ అభివృద్ధి మరిచి కాగితాలకే పరిమితమైన ఊహానగరి(ఫ్యూచర్ సిటీ)కి వెంపర్లాడుతోంది. నిత్యం లక్షలాది మంది నివసించే ప్రాంతాలను మరిచి జనావాసాలు లేని ప్రాంత�
కోర్టులో న్యాయ విచారణ కొనసాగుతున్నందున పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వలేమని, ఈ నేపథ్యంలోనే డీపీఆర్ను వెనక్కి పంపామని కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ దరి వెల్లడించార�
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) తయారీకి కన్సల్టెంట్ నియామకం కోసం రోడ్లు భవనాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. డీపీఆర్ తయారీ కోసం గత నవంబర్ 25న గ్లోబల్ టెండర్లు పిలిచినా కన్�
నార్త్ సిటీ మెట్రో నిర్మాణానికి ఇన్నాళ్లు సాగిన ప్రజా పోరాటానికి ఫలితం వచ్చింది. ఎట్టకేలకు ఫేస్-2లోనే నార్త్ సిటీ మెట్రో నిర్మిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రూపొందించిన డీపీఆర్కు అనుబంధ
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు అలసత్వం వల్లే ప్రాజెక్టుకు అనుమతుల రాలేదని, డీపీఆర్నును సీడబ్ల్యూసీ తిప్పిపంపిందని విమర�
నార్త్ సిటీ మెట్రో విషయంలో డిసెంబర్ 30న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కీలకంగా మారింది. ఇప్పటికే ఫేస్-2 మెట్రోకు రూపొందించిన డీపీఆర్ను ఆమోదించి, అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.