జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు మార్గాల్లో సొరంగ మార్గాల నిర్మాణాలకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ, సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన (డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు) తయారీకి కేవలం ఒకే ఒక సంస్థ ఆసక్తిని చూపింది.
మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశకు అనుసంధానంగా పలు మార్గాల్లో మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీ కొత్తగా మెట్రో కారిడార్లను నిర్మించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మ�
ఏళ్ల చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ రూపొందించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారు
ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది పాత బస్తీ మెట్రో పరిస్థితి. మెట్రో రెండో దశ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తున్నది.
మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 7 మార్గాల్లో 70 కి.మీ మేర నిర్మించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే మ
తెలంగాణ ఊటీగా పిలిచే అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రదేశంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఎల్అండ్టీ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లా
రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. యాదగిరిగుట్టను ఇలవైకుంఠంగా తీర్చిదిద్దింది. రూ.13వేల కోట్ల వ్యయంతో అద్భుతంగా రూపుదిద్ది తెలంగాణకే మకుటంగా మలిచింది.
ఉమ్మడి పాలనలో సంక్షోభంలో చిక్కుకున్న చేనేత రంగానికి తెలంగాణ సర్కారు పూర్వ వైభవం తెచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో ఆరు దశాబ్దాల కాలంలో జరగని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించింది.
వార్ధా నదిపై నిర్మించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్ తుది డీపీఆర్ను తెలంగాణ సర్కారు కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపింది. రూ.4,550.73 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, అనుమతుల కోసం విజ్ఞప్త�
నదీ జలాల వినియోగంపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, అనువైన చోట్ల ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములను సాగులోకి తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వ�
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టనున్న వార్ధా బరాజ్కు సంబంధించి రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని సాగునీటి పారుదలశాఖ ప్
తెలంగాణ సమర్పించిన మోడికుంట, గూడెం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) పంపింది. ఆ రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే సీడబ్ల్యూసీ ఆమోదం