రాష్ర్టానికి సంబంధించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తిరస్కరించింది. ఈ మేరకు రాష్ట్ర సాగు నీటిపారుదలశాఖ ఈఎన్సీకి తాజాగా లేఖ రాసింది.
మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయకుండానే ప్రపంచబ్యాంకును, కేంద్ర ప్రభుత్వాన్ని సాయం ఎలా అడిగారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎ
డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను యుద్ధ్ద ప్రాతిపదికన ఆమోదించి పనులు ప్రారంబించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఇక వీకెండ్లో అయితే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు వాహనాలు క్యూ కడుతాయి.
మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మరింత జాప్యం కానున్నది. రెండు నెలల కిందట పూర్తి కావాల్సిన డీపీఆర్ మరో నెల రోజులు గడిస్తేనే తప్ప.. పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు మార్గాల్లో సొరంగ మార్గాల నిర్మాణాలకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ, సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన (డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు) తయారీకి కేవలం ఒకే ఒక సంస్థ ఆసక్తిని చూపింది.
మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశకు అనుసంధానంగా పలు మార్గాల్లో మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీ కొత్తగా మెట్రో కారిడార్లను నిర్మించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మ�
ఏళ్ల చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ రూపొందించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారు
ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది పాత బస్తీ మెట్రో పరిస్థితి. మెట్రో రెండో దశ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తున్నది.
మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 7 మార్గాల్లో 70 కి.మీ మేర నిర్మించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే మ
తెలంగాణ ఊటీగా పిలిచే అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రదేశంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఎల్అండ్టీ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లా
రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. యాదగిరిగుట్టను ఇలవైకుంఠంగా తీర్చిదిద్దింది. రూ.13వేల కోట్ల వ్యయంతో అద్భుతంగా రూపుదిద్ది తెలంగాణకే మకుటంగా మలిచింది.
ఉమ్మడి పాలనలో సంక్షోభంలో చిక్కుకున్న చేనేత రంగానికి తెలంగాణ సర్కారు పూర్వ వైభవం తెచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో ఆరు దశాబ్దాల కాలంలో జరగని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించింది.