వార్ధా నదిపై నిర్మించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్ తుది డీపీఆర్ను తెలంగాణ సర్కారు కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపింది. రూ.4,550.73 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, అనుమతుల కోసం విజ్ఞప్త�
నదీ జలాల వినియోగంపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, అనువైన చోట్ల ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములను సాగులోకి తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వ�
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టనున్న వార్ధా బరాజ్కు సంబంధించి రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని సాగునీటి పారుదలశాఖ ప్
తెలంగాణ సమర్పించిన మోడికుంట, గూడెం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) పంపింది. ఆ రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే సీడబ్ల్యూసీ ఆమోదం
ప్రతి ఎకరాకు సాగునీరు అందించే రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణలో మరో అడుగుముందుకు పడింది. గోదావరి నదికి సమీపాన అటవీ ప్రాంతాల్లోని 63 గ్రామాలకు తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తయ
ముంబై-హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైలుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైస్పీడ్�
మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆసక్తి కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులను ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా మండల, గ్రామస్థాయిల్లో ఆహార శ
వరద ముంపు నివారణకు నిధులు విడుదల పట్టణంలో రూ.9కోట్లతో డ్రైనేజీ నిర్మాణం భవిష్యత్ అవసరాలకు మేరకు ప్రణాళిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డ్రైనేజీ నిర్మాణ ప్రాంతాల పరిశీలన జనగామ, మే 29 (నమస్తే తెలంగ�
కేంద్ర జల్శక్తిశాఖకు రజత్కుమార్ విజ్ఞప్తి హైదరాబాద్, మే27 (నమస్తే తెలంగాణ) : డీపీఆర్లను వెంటనే ఆమోదించాలని, ఆయా ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కేంద్ర జల్శక్తి శాఖకు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ప్�
టీఏసీకి పంపేందుకు జీఆర్ఎంబీ అంగీకారం ఏపీ అభ్యంతరాలను తిరస్కరించిన బోర్డు ఇక అనుమతులు రావడమే తరువాయి పెద్దవాగు మినహా ఏ ప్రాజెక్టునూ బోర్డుకు అప్పగించేది లేదని రెండు రాష్ర్టాల స్పష్టీకరణ హైదరాబాద్, ఏ�
కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకం అమలుకు అధికారుల కసరత్తుసర్కారుపై నెలకు సుమారు రూ.2.5కోట్ల భారంప్రాజెక్టుల నిర్మాణానికి రూ.8కోట్లతో త్వరలో టెండరింగ్సికింద్రాబాద్, జనవరి 9: కంటోన్మెంట్లో రాష్ట్ర సర్క
జీఆర్ఎంబీ చైర్మన్ అయ్యర్కు రజత్కుమార్ విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): గోదావరి బేసిన్లో నిర్మించనున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన డీపీఆర్ల పరిశీ