కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చీమూనెత్తురుంటే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చే�
తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో కొన్ని నెలలుగా చెలరేగిన చెత్తదుమారంపై ఎట్టకేలకు జిల్లా అధికారులు స్పందించారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామ శివారులోని బ్లూక్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ బహిరంగ ప్రదేశాలకు రసాయన వ్యర్థాలను విడుదల చేస్తున్నది. దీంతో ప్రజలు కాలుష్యం బారినపడుతున్నారు. కాలుష్య నియంత్ర�
MLA Manik Rao | నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైన ‘పొట్టిపల్లి గ్రామ శివారులోని అలుగు చెరువు కాలువ కబ్జా’ అనే కథనానికి స్పందించి ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సమస్యపై గతంలో గ్రామస్థులు అధికారుల
Canal Missing | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్టిపల్లి గ్రామ శివారులో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక అధికారుల పర్యవేక్షణా లోపం, ఆక్రమణదారులకు కొందరు అధికారుల సహకారం పుష్కలంగా ఉండటం వ�
BT Road | రోడ్డు అధ్వానంగా మారడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు రావడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చీలమామిడి తారు రోడ్డు నుండి ఏడాకులపల్లి మార్గానికి శాశ్వత
అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్, సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాక�
Sangareddy సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండ గ్రామ పంచాయతీ పరిధి పర్వతాపూర్ శివారులో అరుదైన ఖనిజనిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది.
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని ల్యాబ్లో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదానికి గురైన ఓ కార్మికుడు చికిత్స పొందుతూ మృతిచెం�
Tragedy | భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టటింది. భార్యతో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో దూకి ఆత్మహత్య చ�