BT Road | రోడ్డు అధ్వానంగా మారడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు రావడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చీలమామిడి తారు రోడ్డు నుండి ఏడాకులపల్లి మార్గానికి శాశ్వత
అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్, సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాక�
Sangareddy సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండ గ్రామ పంచాయతీ పరిధి పర్వతాపూర్ శివారులో అరుదైన ఖనిజనిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది.
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని ల్యాబ్లో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదానికి గురైన ఓ కార్మికుడు చికిత్స పొందుతూ మృతిచెం�
Tragedy | భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టటింది. భార్యతో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో దూకి ఆత్మహత్య చ�
Additional SP Chaitanya Reddy | మహిళలు అధైర్య పడకుండా అన్ని రంగాల్లో ముందుండాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ప్రత్యేకంగా సూచించారు. మహిళలు అనుకుంటే సాధించనిది అంటూ ఏమీ లేదని.. మహిళలు ముందుగా ఓ లక్ష్యం పెట�
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిపై సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ పాటిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు జన్మదిన వేడుకలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. సిద్దిపేటలోని ఆయన నియోజకవర్గం, హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో క�
సంగారెడ్డి జిల్లాలో జాతీయ జెండా రెపరెపలాడింది. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాలను ఎగురవేశారు.
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములకే కాదు ప్రాజెక్టుల ముంపు భూములకూ రక్షణ లేకుండా పోతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల దాహార్తిని తీర్చే సింగూరు ప్రాజెక్టు ముంపు భూములపై కాంగ్రెస్ నేత, ఓ బడామ�
Wife Husband | అనిల్ కుమార్, మీనా దేవి(35) దంపతులు శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం IDA బొల్లారం మీదుగా బైక్పై వెళ్తుండగా.. IDA బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద సడెన్గా బైక్ ఆగిపోయింది.