రేవంత్ రెడ్డి పాలన చేతకాక సంక్షేమ పథకాలన్నీ బంద్ చేశాడని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో(Isnapur Municipality) మాజీ మంత్రి, హరీష్ రావు(Harish rao) విస్తృతంగా పర్యటించారు.
Zaheerabad | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14, 17, 18, 22, 34 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నా�
Harishrao | మహిళలకు మహాలక్ష్మి కింద రూ. 2500 రాలేదు, రైతులకు రూ. 15 వేల రైతు భరోసా రాలేదు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రాలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. నిరుద్యోగులకు మొదటి ఏడాదిలో ఇస్తామన్న రెండు లక్షల ఉద్య
congress leader | ఇటీవలే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితాలో జిన్నారం మున్సిపాలిటీలోని నాలుగో వార్డుజనరల్ మహిళకు కేటాయించడంతో తనకు బీఫారం లభిస్తుందని మహిళా కాంగ్రెస్ నాయకురాలు నీలం లత ఆశించింది.
BRS Protest | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం జహీరాబాద్ పట్టణంలో ప్రధాన వీధుల గుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల కండువాలను ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ధర్
Ganza | ఆయన ఒక పూజారి. నిత్యం భగవంతుడిని ఆరాధించే వ్యక్తి. మంచినే పాటిస్తూ చెడును త్యజించాల్సిన వ్యక్తి. మంచిచెడుల వ్యత్యాసాలను నలుగురికి వివరించి చెప్పాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి. కానీ ఆయనే తప్పుపని చేశాడ�
Sangareddy | సాధారణంగా జాతర అంటే భారీగా ప్రజలు తరలి వస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా పశువుల జాతర గురించి విన్నారా. అవునండి నిజంగానే పశువులు జాతర చేసుకుంటాయి.
Sigachi blast case | సిగాచి ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. గత ఏడాది సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి�
Heart Attack | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జహీరాబాద్ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సీహెచ్ నారాయణ గుండెపోటుతో మరణించారు.
students | మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతో కడుపునొప్పితో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను నారాయణ ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తర�
MLA Manik rao | కాలనీలో తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల కాలనీవాసులు ఎమ్మెల్యే మాణిక్రావును కోరగా.. ఆయన వెంటనే స్పందించి బుడుగ జంగం కాలనీలో నూతనంగా బోరు వేయించారు.
Voters Day | ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం అన్నారు జహీరాబాద్ ఆర్డీవో దేవుజ,. ప్రభుత్వాలు, పాలకులను మార్పు చేసే శక్తి ఓటుకుంది. అటువంటి విలువైన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
తన స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించారంటూ ఓ వ్యక్తి స్కూల్కు తాళం వేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాంతీర్థ్ గ్రామ పంచాయతీ పరిధిలోని భోజ్యనాయక్ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Municipal Elections | మున్సిపల్ పోరుకు నేడో.. రేపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పట్టణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా వార్డుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది.