Ameenpur Lake | ఒకప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు వివిధ రకాల పక్షులు, చేపలు, మొక్కలతో కళకళలాడేది. అరుదైన జీవవైవిధ్య సంపద కలిగిన చెరువుగా పేరుగాంచింది. శీతాకాలంలో సుమారు 100 రకాల విదేశీ పక్షులు వలస వచ్చేవి. విదేశాల ను
Theft | కొత్తూరు సంగణ్ణ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం ఏడుపాయల జాతరకు వెళ్లారు. గురువారం వారు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం చూసి షాక్కు గురయ్యారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆస్తి కోసం తండ్రిని చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సంచలనం రేపింది. జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్కుమార్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్పల్లికి చెందిన తాజు
Murder | వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్పల్లికి చెందిన తాజుద్దీన్(60) గత కొంతకాలంగా జహీరాబాద్ పట్టణ పరిధిలోని భరత్ నగర్ లోని అద్దె ఇంటిలో భార్య రిజ్వాన, కుమారుడు ఖాజాతో తన సోదరి బిపాషాలు కలిసి నివాసం ఉం
Zaheerabad | ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాటర్ప్లాంట్ల పేరిట మంచినీటి వ్యాపారం జోరుగా సాగుతున్నది. జహీరాబాద్లో పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు పుట్టుకొచ్చాయి.
Ward Members | న్యాల్కల్ మండలంలోని గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మండల కేంద్రమైన న్యాల్కల్ ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రారంభించారు.
SFI | రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయని.. ఈ రాష్ట్రంలో దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు సంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ అధ్యక్షుడు రాజేష్.
Harish rao | రోజుకు 5–6 సార్లు కరెంట్ ట్రిప్ అవుతుంది. రైతులకు వ్యవసాయానికి కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఆ ఇచ్చిన 12 గంటల కరెంట్ నాలుగు సార్లు ట్రిప్ అవుతుందని వార్తలు పత్రికల్లో కూడా వచ్చాయి. రైతులు మాకు కూ�
Harish Rao | కరెంట్ సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సబ్ స్టేషన్న్ను ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్స్టేషన్ను హరీశ్
పవిత్ర రంజాన్ మాసంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలు పెరగడంతో పండుగ వేళ ముస్లిములపై తీవ్ర ప్రభావం చూపుతోందని బీఆర్ఎస్ డి�
Crusher | నాడు మంత్రి దామోదర రాజానర్సింహా ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లోకి వచ్చి కళ్లపల్లి -బెలూరు, చిలపల్లి గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను విని.. నేను గెలిస్తే కచ్చితంగా మీ గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న
ATM theft | సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉన్న ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.1.60 లక్షలు దోచుకెళ్లారు. గడ్డపోతారంలోని పోచమ్మ ఆలయం పక్కనగల కొటక్ మ�