సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాం తంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో స్మార్ట్సిటీ, నిమ్జ్ ప్రాజెక్టులతో పారిశ్రామికవాడ అ�
ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణను సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఎమ్మెల్యే మ
సీఎం రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్ను నిరాశలోకి నెట్టింది. సీఎం జిల్లా అభివృద్ధికి నిధులు ఇచ్చి, వరాలు కురిపించి ప్రజల్లో తమ పరువు, పరపతి పెంచుతాడని కాంగ్రెస్ ప్రజ�
సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, కరవు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలపై వ్య
Chintha Prabhakar | రేవంత్రెడ్డి రాష్ట్రానికి చీడపీడలా మారారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా సాగిందని, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం కూడా ఇవ
సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక�
Harish Rao | ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ సమీపంలో ముంబై హైవేపై మంగళవారం రాత్రి ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చె�
సంగారెడ్డి బైపాస్ రోడ్డు నాలుగు లేన్ల విస్తరణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. బైపాస్రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు. ఏండ్ల పాటు పటిష్టంగా ఉండేలా బైపాస్ రోడ్డు పనులు చేప�
Current Wires | నెల రోజులుగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా నేలపై ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే పర�
Sangareddy | విద్యార్థులకు సురక్షిత వాతావరణంలో విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలే ఇప్పుడు భయానికి నిలయంగా మారింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిల�
అధిక లాభాలు, నమ్మకమే పెట్టుబడి అంటూ చిట్టీల వ్యాపారం నిర్వహించిన ఓ దంపతులు చివరికి సభ్యులకు టోకరా ఇచ్చి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వెలుగుచూసింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల మేర మోసం జరిగినట