CITU | కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను దొడ్డి దారిన అమలు చేసేందుకు శ్రమశక్తి నీతి - 2025 నూతన లేబర్ పాలసీనీ తీసుకొస్తుందని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కన్వీనర్అతిమేల మానిక్అ న్నారు. కరోనా సమయంలో 29 రకాల కార్మిక చ�
Sangareddy | ఓ వాచ్మెన్ పీకల దాకా మద్యం సేవించి కిచెన్లో పడిపోయాడు. అక్కడున్న అన్నం గిన్నెలో కాలు వేసి నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటనను చూసి విద్యార్థులు, అధ్యాపకులు షాక్ అయ్యారు.
CITU | గురువారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న బిస్లరీ వాటర్ ఫ్యాక్టరీ ముందు కార్మికులతో కలిసి పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సీఐటీయూ) కన్వీనర్ అతిమేల మాణిక్ ఆందోళన నిర్వహించారు.
Athimela Manik | ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం యూనియన్ పెట్టుకునే హక్కు కార్మికులకు ఉందని, యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఎట్లా తొలగిస్తారని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సీఐటీయూ) కన్వీనర్ అతిమేల మాణిక్ అన్న�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం సృష్టించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బీదర్ హైవేపై ఒక లారీని ఆపి అందులో ఉన్న రూ.20లక్షల విలువైన లోడ్ను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా
Singuru Project | మునిపల్లి మండల పరిధిలోని మల్లారెడ్దిపేట గ్రామ శివారులో గల సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమీపంలో ఓ బడా వ్యాపారవేత్త కొనుగోలు చేసిన (పట్టా) వ్యవసాయ పొలంలోకి సింగూర్ బ్యాక్ వాటర్ రాకుండా ఉండేందుక�
MLA Gudem Mahipalreddy | సోమవారం కార్తీక మాసం పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల
Drinking Water | మచ్నూర్ గ్రామం 6వ వార్డులో గత నెల రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామంలో ఉన్న బోర్ మోటార్ పాడైపోవడంతో తాగునీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది.
Robbery | తాళం వేసి ఉన్న ఓ వ్యక్తి ఇంటిని టార్గెట్గా చేసుకున్నారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఎత్తుకెళ్లారు.
పదిహేనేండ్ల వయస్సులో పుట్టినూరు, సొంతవాళ్లను, బంధుమిత్రులను వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తి 50 ఏండ్ల తర్వాత తిరిగి తన ఆప్తులను వెతుక్కుంటూ సొంతూరికి వచ్చాడు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బొ�
Wife Murder | దంపతులు కృష్ణవేణి, వెంకట బ్రహ్మం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కృష్ణవేణి ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త వెంకట్ బ్రహ్మంకు అనుమానం మొదలైంది.
Sanganna | బొప్పనపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నాగప్ప, తల్లి మోహనమ్మ దంపతులకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వారిలో చిన్నవాడైన సంగన్న సుమారు 50 సంవత్సరాల క్రితం తన 15వ ఏట తన గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు
Fire Accident | పరిశ్రమలో ఈపీటీ బ్లాక్ వద్ద రసాయన పదార్థాలు శుద్ధిచేసే క్రమంలో ఒక్కసారిగా స్పార్క్ లా వచ్చి మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో పైభాగంలోని పైకప్పుకు నిప్పంటుకొని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
Arrest | జర్నలిస్టు ఇంటిపై దాడి చేసి ఇంటి అద్దాలు పగలగొట్టడంతోపాటు జర్నలిస్టును తీవ్రంగా కొట్టారు. జర్నలిస్ట్ పై దాడి సంఘటన పోలీసులు ముందు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం కవలంపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహానం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.