Current Wires | నెల రోజులుగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా నేలపై ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే పర�
Sangareddy | విద్యార్థులకు సురక్షిత వాతావరణంలో విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలే ఇప్పుడు భయానికి నిలయంగా మారింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిల�
అధిక లాభాలు, నమ్మకమే పెట్టుబడి అంటూ చిట్టీల వ్యాపారం నిర్వహించిన ఓ దంపతులు చివరికి సభ్యులకు టోకరా ఇచ్చి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వెలుగుచూసింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల మేర మోసం జరిగినట
Munipalle | మునిపల్లి మండలంలో అధిక సంఖ్యలో ప్రజలు వ్యవసాయం చేయడంతో కూలీలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను ఆటోల్లో తోలుకొచ్చి పొలాల్లో గడ్డి, కలుపు తీయిస్తున్నారు. దీనివల్ల రైత�
Youth | దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు బీరప్ప కుటుంబీకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అతడి మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందికి దించారు.
NIMZ | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో నిమ్జ్ (NIMZ) ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారంలో బాధిత రైతులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
తమ వార్డు అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కౌల్సిలర్ భర్త, ఎంఐఎం నాయకుడు చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు.
BRS Party | బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లగా, ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారని మండిపడ్డారు. ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించి తనపై, తన తల్లిపై దాడికి పాల్పడ్డారని బా�
Annaram Lands | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారంలో 261 సర్వే నంబర్ చుట్టూ భూవివాదం రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతున్నది.
Demolitions | పేదలకు ప్రభుత్వ భూమిలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బిల్లాపూర్లో పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు షెడ్లు వేసుకొని చిరువ్యాపారాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
రాష్ట్రంలో జూలై నెలలో 39% లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి జూలై 24 వరకు సగటు లోటు వర్షపాతం 27 శాతంగా నమోదైంది.
కారు బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి సర్కిల్ సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూరుకు చెందిన తొమ్మిది మంది మంగళవారం తెల్లవారుజాము�
Bachupally | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్హేర్ మండలం బాచుపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగు�
ఎల్నినోపై సోమవారం సంగారెడ్డిలో నిర్వహించిన సమీక్షా సమావేశం మొక్కుబడిగా సాగింది. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్చార్