ఎండిపోతున్న పొలాలకు నీరివ్వాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కల్హేర్ తహసీల్ కార్యాలయం ఎదుట ఇందిరానగర్ రైతులు శుక్రవారం ధర్నాకు దిగారు. 200ఎకరాల పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నీరు�
Nursery Plants | లక్షల రూపాయల ప్రజాధనంతో పెంచుతున్న ఈ నర్సరీని పర్యవేక్షించాల్సిన అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది నిత్యం నీరు పోయకపోవడం, కలుపు తీయకపోవడంతో మొక్కలు చనిప�
Land Grabbing | ముంబై జాతీయ రహదారికి మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంతమంది బడా వ్యాపారులు అక్రమ నిర్మాణాలు చేపట్టి సిసి రోడ్డు నిర్మాణం చేసిన అధికారులు మేము చూడలేం అన్నట్టు వ్యవహరించడం పై పలు అనుమానాలు వ్య
Polytechnic Student | నువ్ ఫాంహౌస్ నుంచి బయటకు రా అని కేసీఆర్ మీద పడి ఏడవడం కాదు.. మాకు స్కాలర్షిప్ ఇస్తావా లేదా..? అని ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యింది.
Budhera Womens Degree College | సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో పుస్తకాలు, విద్యార్థుల సదుపాయాల విషయంలో పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వ�
Women Degree College | మునిపల్లి మండలంలోని బుదేరా మహిళ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల వెనుక ఉండి సమస్యలను రోడ్డుపై తీసుకువస్తుందెవరు.. అని అడిగితే విద్యార్థుల వెంట నడిపిస్తుంది కళాశాలలో విధులు నిర్వహిస్�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాం తంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో స్మార్ట్సిటీ, నిమ్జ్ ప్రాజెక్టులతో పారిశ్రామికవాడ అ�
ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణను సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఎమ్మెల్యే మ
సీఎం రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్ను నిరాశలోకి నెట్టింది. సీఎం జిల్లా అభివృద్ధికి నిధులు ఇచ్చి, వరాలు కురిపించి ప్రజల్లో తమ పరువు, పరపతి పెంచుతాడని కాంగ్రెస్ ప్రజ�
సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, కరవు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలపై వ్య
Chintha Prabhakar | రేవంత్రెడ్డి రాష్ట్రానికి చీడపీడలా మారారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా సాగిందని, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం కూడా ఇవ
సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక�
Harish Rao | ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా