Harish rao | రోజుకు 5–6 సార్లు కరెంట్ ట్రిప్ అవుతుంది. రైతులకు వ్యవసాయానికి కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఆ ఇచ్చిన 12 గంటల కరెంట్ నాలుగు సార్లు ట్రిప్ అవుతుందని వార్తలు పత్రికల్లో కూడా వచ్చాయి. రైతులు మాకు కూ�
Harish Rao | కరెంట్ సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సబ్ స్టేషన్న్ను ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్స్టేషన్ను హరీశ్
పవిత్ర రంజాన్ మాసంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలు పెరగడంతో పండుగ వేళ ముస్లిములపై తీవ్ర ప్రభావం చూపుతోందని బీఆర్ఎస్ డి�
Crusher | నాడు మంత్రి దామోదర రాజానర్సింహా ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లోకి వచ్చి కళ్లపల్లి -బెలూరు, చిలపల్లి గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను విని.. నేను గెలిస్తే కచ్చితంగా మీ గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న
ATM theft | సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉన్న ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.1.60 లక్షలు దోచుకెళ్లారు. గడ్డపోతారంలోని పోచమ్మ ఆలయం పక్కనగల కొటక్ మ�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్ల�
Sand Mafia | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్ గ్రామ శివారులో కొందరు ఇసుకాసురులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యల్లో ట్రాక్టర నిండా మట్టిని తీసుకెళ్లి �
Birth Certificate | ఖమ్మం పల్లి పంచాయతీ కార్యదర్శి పైసలిస్తే ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చేస్తారా..? అని పంచాయతీ కార్యదర్శిపై ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు పలు రకాల విమర్శలు చేస్తున్నారు.
Kamkole Gram Panchayat | మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో woxsen యూనివర్సిటీ దేశంలోనే అతి పెద్ద యూనివర్సిటీల్లో ఒకటి కావడంతో పంచాయతీ కార్యదర్శులు కంకోల్ గ్రామాన్ని బంగారు బాతులాగా భావిస్తున్నారు. మండలంలో పంచాయతీ కార�
CPS Employees | రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు అన్ని ఒకే సారి విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం నెలల వారీగా విడుదల చేస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు సంగారెడ్డి జిల్లా తపస్ అధ్యక్షుడు దత్తాత�
Harish Rao | 5 గంటలకు ఎన్నికల ప్రచారం అయిపోయినా.. రాత్రి 12:30 గంటలకు పదుల సంఖ్యలో ఫాలోవర్లతో వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మీద ఇతర కాంగ్రెస్ నాయకుల మీద కేసులు ఎందుకు పెట్టలేదు..? ఎందుకు చర్యలు తీసుకోవ�
Sangareddy | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చాల్కి గ్రామ శివారులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయం భయంగా ఉంది.. చనిపోతాను అంటూ కూతురితో వీడియో కాల్ మాట్లాడిన అతను.. మంజీరా నదిలో దూకేశాడు.
kcr birthday | మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్