మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) పై 8,416 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు 20,154 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.