Jubilee hills Election | కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించడంలో ఒక్కొక్క బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కొ కేసీఆర్లాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డ�
బలమైన పార్టీ క్యాడర్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై ఉన్న ప్రజాభిమానం.. కేసీఆర్ను మళ్లీ గుర్తుచేసుకుంటున్న జనం.. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.
హామీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్పార్టీ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడిగేందుకు వస్తే నిలదీయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను కోరారు.
‘స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ హవానే కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఇదే తే లింది. దీంతో ఎలక్షన్లు పెట్టాలంటే వణుకుతున్న రా ష్ట్ర ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస�
Jagadish Reddy | నల్లగొండ , ఖమ్మం , వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్
పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఎన్నికల నియోజకవర్గ పరిశీలకుడు కటికం సత్త
Mallareddy | మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
MLA Mutha Gopal | బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటితో కైవసం చేసుకోబోతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ధీమా వ్యక్తం చేశారు.
Gaddam Srinivas Yadav | ప్రజల సహకారంతో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
RS Praveen Kumar | నాగర్కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ప్రశ్నలు సంధిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఇవాళ ఎర్రవల్లిలో కాంగ్రెస్ అగ్రన�
MRPS Support | సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ Padmarao Goud) కే మాదిగల మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.
Vinod Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఉత్తమాటలు, ఉద్దెరహామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.