ప్రజలు ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆలింపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పాకాల నాగలక్ష్మి అన్నారు. మంగళవారం గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా �
BRS candidate | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించా లని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి పిలుపు నిచ్చారు.
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అసెంబ్లీ వర్గంలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నాయకంపల్లి గ్రామంలో ఎస్టీ జనరల్ సర్పంచ్ గా శైనేని రవి (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎ�
Maganti Sunita | కాంగ్రెస్ పార్టీ వాళ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. నవీన్ యాదవ్ మనుషులు వచ్చి ‘రేపు నీ సంగతి చెప్తాం’ అంటూ బెదిరించారన
Jubilee hills Election | కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించడంలో ఒక్కొక్క బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కొ కేసీఆర్లాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డ�
బలమైన పార్టీ క్యాడర్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై ఉన్న ప్రజాభిమానం.. కేసీఆర్ను మళ్లీ గుర్తుచేసుకుంటున్న జనం.. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.
హామీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్పార్టీ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడిగేందుకు వస్తే నిలదీయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను కోరారు.
‘స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ హవానే కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఇదే తే లింది. దీంతో ఎలక్షన్లు పెట్టాలంటే వణుకుతున్న రా ష్ట్ర ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస�
Jagadish Reddy | నల్లగొండ , ఖమ్మం , వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్
పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఎన్నికల నియోజకవర్గ పరిశీలకుడు కటికం సత్త
Mallareddy | మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.