హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా(Sangareddy) జహీరాబాద్ మండలం చిరాగ్పల్లిలో సివిల్ సప్లై అధికారులు(Civil supply official) భారీగా రేషన్ బియ్యాన్ని(Ration rice) పట్టుకున్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యా న్ని పక్కదారి పట్టిస్తున్నారనే సమాచారం మేరకు చిరాగ్లో పల్లిల్లో దాడి లారీలో తరలిస్తున్న 280 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం(Seized) చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.