నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు గొల్ల రాములు 2015లో పాస్బుక్కు జతచేసి రూ.45 వేల రుణం తీసుకున్నాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసినట్టు ప్రకటించిన జాబితాలో రాములు
‘సంప్రదాయ కార్టూనిస్టు ఓ కాగితం మీద బొమ్మగీసి ప్రచురణకు పంపించే వారు.. ఇది గంటల సమయం పట్టేది.. ఇప్పుడు పదిహేను నిమిషాల్లోనే కార్టూన్లు గీయవచ్చు’ అని నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ అన్నారు.
పాస్పోర్ట్.. ఇది మన జాతీయతను నిర్ధారించే గుర్తింపు పత్రం. వి ద్య, ఉద్యోగం, వ్యాపారం, విహారం, వైద్యం తదితరాల కోసం అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు. ఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
మండలంలోని కొల్లూరు ఉన్నత పాఠశాలలో గత 24వ తేదీన ఉపాధ్యాయులు విధి నిర్వహణ సమయంలో గదిలో కునుకు తీయడంపై సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ‘మత్తు వదలరా..’ అనే శీర్షికన ‘నమస్తే తెలం�
2011లో అటువంటి ఒకానొక రోజున.. క్షేత్రస్థాయిలో తెలంగాణ అనేదే లేదని నిరూపించదలిచినవాడై చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పాలకుర్తిలోని ఓ పొలం దగ్గర ఓ రైతు కనిపించాడు.
నాలాల్లో పూడిక, చెత్త తొలగించకపోవడంతో వరద ముప్పు పొంచి ఉన్నదంటూ.. ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి బేగంపేట సర్కిల్ బల్దియా అధికారులు స్పందించారు.
Telangana | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన '�
‘రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు ద్రోహం జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టే. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కు�
ఎప్సెట్ పరీక్షలో కేవలం 20శాతం మాత్రమే క్లిష్టప్రశ్నలుండేలా ప్రశ్నపత్రాలను రూపొందిస్తున్నామని, మరో 40శాతం సులభంగా, ఇంకో 40శాతం ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటాయని కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కో కన్వీనర్�
‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీకి ఈ గతి పట్టింది. రైతులంతా సహకార సంఘంగా ఏర్పడితే కేసీఆర్ హయాంలో పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి ఫ్యాక్టరీని తెరిపించేందుకు ముంద�
‘లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలకు టికెట్ ఇచ్చింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే బీసీల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది.’ అంటున్నారు బీఆర్ఎస్�
‘ఈ ఎన్నికలను రెఫరెండంగా స్వీకరించే ధైర్యం కాంగ్రెస్కు ఉంటే.. రైతుల కన్నీటిని ఎందుకు తుడవడం లేదు.. వారి బాధను ఎందుకు పట్టించుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ప్రస్తుత ఖమ్మం పార్�