ఇప్పటికే గాంధీ భవన్లోకి ‘నమస్తే తెలంగాణ, టీ న్యూస్' ప్రతినిధులు రాకుండా నిషేధాజ్ఞలు విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సీఎం రేవంత్రెడ్డి నిర్వహించే ప్రత్యేక మీడియా సమావేశాలకు కూడా అప్రకటిత ఆజ్ఞల
అవినీతిని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయా లి? ఆరోపించిన వారిపైనే ప్రత్యారోపణలు చే యాలి. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) వై ఖరి ఇలాగే ఉన్నది.
‘హైదరాబాద్ టు సైబరాబాద్ భలే డిమాండ్ గురూ’ అంటూ నమస్తే తెలంగాణలో ప్రచురించిన కథనం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి సైబరాబాద్కు 32మంది సబ్ఇన్స్పెక్టర్లను కేటాయించే క్రమంలో జరిగిన ఆర�
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ జనగణన వెబ్సైట్లో భద్రాచలం ఏపీలో ఉన్నట్టుగా చూపిస్తుండటం, భద్రాచల వాసులు స్వీయ జనగణన చేసుకునేందుకు అవాంతరం ఏర్పడటం వంటి అంశాలపై రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగ�
‘నమస్తే తెలంగాణ’ కార్టూ న్ ఎడిటర్ చిలువేరు మృత్యుంజయకు జాతీయ స్థాయిలో అరుదై న గౌరవం దక్కింది. వరల్డ్ కార్టూనిస్ట్ డే సందర్భంగా ఛత్తీస్గఢ్లోని ‘కార్టూన్ వాచ్' మ్యాగజైన్ ఆధ్వర్యంలో.. సాంస్కృతిక �
‘150 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. తన వారిని వాటాదారులుగా చేర్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నడు.
తనపై వచ్చిన ఆరోపణల ను ఖండించాలంటూ మంత్రి పొంగులే టి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ నేతలను బతిమాలుకుంటున్నారు. శాసనసభలో హరీశ్రావు పొంగులేటికి చెందిన సంస్థలపై ఆరోపణలు చేయడంతోపాటు వా టికి ఆధారాలు సైతం చూ�
Ponguleti Srinivas Reddy | తాను భూదందా చేస్తున్నట్టు మాజీ మంత్రి హరీశ్రావు చేసిన ఆరోపణలు, ‘నమస్తే తెలంగాణ’ కథనాలపై సుమారు గంటపాటు వివరణ ఇచ్చుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు స
Namasthe Telangana | ఔను నమస్తే తెలంగాణ గుమస్తానే. మీ పాపాల చిట్టా రాసే చిత్రగుప్తుడి లాంటి గుమస్తా నమస్తే తెలంగాణ. మన రాష్ట్రం.. మన పత్రిక అని నినదించే నమస్తే తెలంగాణ.. తెలంగాణ ప్రజలకు గుమస్తా! తెలంగాణ ప్రయోజనాలను సాధి
Ponguleti Srinivas Reddy | నాదర్గుల్ భూముల బండారం బయటపడటంతో మంత్రి పొంగులేటి తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నది. బుధవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశం మొత్తం ఇదే ప్రస్ఫుటంగా కనిపించింది.
Ponguleti Srinivas Reddy | వార్తను చదవాలి. అందులో ఏముందో తెలుసుకోవాలి. విషయాన్ని అవగతం చేసుకోవాలి. ఆ తర్వాతే వివరణకో, విమర్శకో దిగాలి. అంతేకానీ, కేవలం హెడ్డింగులు చూసి ఎగిరెగిరి పడొద్దు! ఒకవేళ పడితే.. అది మంత్రి పొంగులేటి మ�