జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్లోని లేబర్ అడ్డా వద్ద చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ఎక్కడి చెత్త అక్కడే’ శీర్షికన కథనం ప్రచురితం కాగా మున్సిపల్ అధికారులు స్పందించ�
Adani Cement Factory | యాదాద్రి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని తెలిపారు. వాస్తవానికి రామన్నపేటలో డ్రైపోర్టు పేరుతో ఆ సంస్థ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదానీ సిమెంట్ ఫ్యాక్
ప్రకృతి ఒడిలో కథలను రాసుకున్న ఆ యువకుడు... సంక్షేమ పథకాలపై పోలీసుల కర్తవ్యాన్ని గుర్తు చేసిండు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తన భుజం తట్టిన సందర్భాన్ని సార్థకం చేసుకోవాలని ఉన్నత చదువులు చదివినా కెమెరా, యాక్ష�
తెలంగాణ ఉద్యమ గళాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించడంలో, స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటడంలో అగ్రగామిగా నిలిచిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక 15వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడె�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అక్షర ఆయుధం నమస్తే తెలంగాణ (మన పత్రిక మన ఆత్మగౌరవం(కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన ఓ సందేశాన్ని పంచుకుంటూ ట్వీట్ చేశారు.
అది తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసం యథేచ్ఛగా సాగుతున్న కాలం.. మన యాస, భాషలను మనమే తక్కువగా చూసే పరిస్థితి కల్పించిన ఆధిపత్య వికృతం.. మన చరిత్రను మన కండ్ల ముందే అణగదొక్కుతున్న సందర్భం.. మన కవులు, కళాకారులపై అప�
సక్సెస్ని క్యాష్ చేసుకోవడం దర్శకుడు గుణశేఖర్కి తెలియదు. ట్రెండ్కి ఎదురెళ్లే దర్శకుడాయన. ఒక దర్శకునిగా తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో.. దాని కోసం ఎంతదూరమైనా వెళ్లే తెగింపు గుణశేఖర్ సొంతం. ఆయన కెరీర్�
తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖను అవినీతిరహితంగా తీర్చిదిద్దాలంటే ఆ శాఖ ప్రక్షాళన జరుగాలని, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాలను సమర్ధంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే గాంధీ భవన్లోకి ‘నమస్తే తెలంగాణ, టీ న్యూస్' ప్రతినిధులు రాకుండా నిషేధాజ్ఞలు విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సీఎం రేవంత్రెడ్డి నిర్వహించే ప్రత్యేక మీడియా సమావేశాలకు కూడా అప్రకటిత ఆజ్ఞల
అవినీతిని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయా లి? ఆరోపించిన వారిపైనే ప్రత్యారోపణలు చే యాలి. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) వై ఖరి ఇలాగే ఉన్నది.
‘హైదరాబాద్ టు సైబరాబాద్ భలే డిమాండ్ గురూ’ అంటూ నమస్తే తెలంగాణలో ప్రచురించిన కథనం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి సైబరాబాద్కు 32మంది సబ్ఇన్స్పెక్టర్లను కేటాయించే క్రమంలో జరిగిన ఆర�
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ జనగణన వెబ్సైట్లో భద్రాచలం ఏపీలో ఉన్నట్టుగా చూపిస్తుండటం, భద్రాచల వాసులు స్వీయ జనగణన చేసుకునేందుకు అవాంతరం ఏర్పడటం వంటి అంశాలపై రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగ�
‘నమస్తే తెలంగాణ’ కార్టూ న్ ఎడిటర్ చిలువేరు మృత్యుంజయకు జాతీయ స్థాయిలో అరుదై న గౌరవం దక్కింది. వరల్డ్ కార్టూనిస్ట్ డే సందర్భంగా ఛత్తీస్గఢ్లోని ‘కార్టూన్ వాచ్' మ్యాగజైన్ ఆధ్వర్యంలో.. సాంస్కృతిక �