‘హలో... నమస్తే తెలంగాణ విలేకరా? ఎంఎన్జేలో మందులు లేవని ఎవరు చెప్పారు? ఎవరో చెబితే రాసేస్తారా? మేం తల్చుకుంటే నీ కెరీర్ పాడైతది.. కేసులు పెడతాం ఖబడ్దార్...’ ఇదీ రెండు రోజుల కిందట ఓ మహిళ నుంచి నమస్తే తెలంగాణ ప
Hyderabad | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ‘ఆపరేషన్ రోలెక్స్' సంచలనంగా మారింది. నిందితుడి ఇంటి నుంచి ఖరీదైన వాచ్ను కొట్టుకొచ్చిన అధికారి.. తన బాస్కు గిఫ్ట్ ఇచ్చి ప్రసన్నం చేసుకుందామని భావించాడట. కానీ కొట�
మన కరీంనగర్లో ఆటో షో రేపటి నుంచే మొదలు కాబోతున్నది. అంబేద్కర్ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్పో, శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నది. ఆదివారం సాయంత్రం 8 గంటలకు ముగియనున్నది. సం�
ప్రతి సమస్యలను పాలకులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండటమే కాకుండా ప్రజాసేవలో సైతం తమ వంతు కృషి చేస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినప
నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్య లు తీసుకోవాలని వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ), నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్ను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్చార్సీ) గురువారం ఆదేశించింది.
వరి ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలోని పలు చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. మరో వారం రోజుల్లో కోతలు వేగం పుంజుకునే అవకాశం ఉన్నది. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో జి�
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పాఠకుల కోసం అతిపెద్ద దసరా షాపింగ్ బొనాంజాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి టైటిల్ స్పాన్సర్గా సీఎంఆర్ షాపింగ్ మాల్ వ్యవహరిస్తున్నది.
రాష్ట్రంలో వరి నాట్లు వేసుకుని... యూరియా కోసం రైతులు ఆరాటపడుతున్నరు. సొసైటీ, పంచాయతీ ఆఫీసుల వద్ద పడిగాపులుకాస్తున్నరు. కొన్నిచోట్ల ఒక్కో రైతుకు ఒక్కటే సంచి ఇస్తుంటే.. మరికొన్నిచోట్ల అది కూడా దొరక్క రైతులు
జర్నలిస్టులు, పత్రికలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఎదురుదాడికి దిగుతున్నది. ఆ జర్నలిస్టు చెంప పగలగొట్టాలనిపిస్తున్నదని, అక్షరం ముక్కరాని వారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని సీఎం రేవంత్రె�
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గంలో జర్నలిస్టుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జర్నలిస్టులను వేటాడి అదుపులోకి తీసుకున్న పోలీసు
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో (Kollapur) సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచే జర్నలిస్టుల అరెస్టుల పర్వం కొనసాగింది. కవరేజ్ వెళ్లేందుకు పాసులు ఉన్నాయని చెప్పినా పట్టించుకోన�