‘కేసీఆర్ది గడీల పాలన అంటూ నాటి ముఖ్యమంత్రిపై రేవంత్రెడ్డి నీలాపనిందలు మోపారు. తమది ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రిని ఎవరైనా ఎప్పుడైనా కలవొచ్చంటూ ఊదరగొట్టారు. అదే ప్రజల దీవెనలతో ఐద
యాసంగి పూట యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేమితో సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతు�
‘సదరం సర్టిఫికెట్కు రూ.30 వేలు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రెండు రోజులుగా కలకలం రేపుతున్నది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, �
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో 23% నుంచి 42 శాతానికి రిజర్వేషన్లను పెంచుతామని హామీనిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించి.. బీసీల ఓట్లను కొల్లగొట్టింది. అయి
Professor Simhadri | కులగణన సర్వేను సమగ్రంగా చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి పేర్కొన్నారు. బీసీల సంఖ్య పెరిగితే వారు తమకు దక్కాల్సిన వాటా అడుగుతారనే భయంతో వారిని ప్రభ�
భారత క్రికెట్లోకి ఓ నయా సంచలనం దూసుకొచ్చింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగి అసమాన ప్రదర్శనతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నది. ప్రతిభకు హద్దులు లేవని చేతల్లో చూపిస్తూ తన సత్తాఏంటో ప్రపంచానికి ఘనంగా �
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగంలా కొనసాగగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే తెలంగాణను కారుచీకట్లలోకి నెట్టి వేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో విజయవంతమైంది. ఆటోషోను శనివారం నగర మేయర్ నీతూకిరణ్ ప్రారంభించగా.. ఆదివారం సాయం త్రం వరకు కొనసాగింది.
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలి రోజు విశేస స్పందన లభించింది. శనివారం ఉదయం నుంచే సందర్శకులతో కిటకిటలాడింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో (Auto Show) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు.
‘ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారు? సంబురాలు చేసుకునే నైతిక హక్కు కాంగ్రెస్కు, సీఎం రేవంత్రెడ్డికి లేదు. నువ్వు ప్రజల ముందు ముద్దాయివి’ అంటూ పౌరహక్కుల సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
ఆటోషో అదిరింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కరీం‘నగరం’లోని మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్గ్రౌండ్) మైదానం వేదికగా నిర్వహించిన ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం ఉదయం 10 గంటలకు మొద�
‘దేశంలోనే అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్రెడ్డి.. హైదరాబాద్ నగర ప్రతిష్టను పూర్తిగా దిగజార్చారు.. ఫోర్త్ సిటీ పేరిట సీఎం కుటుంబసభ్యులు ఇన్సైడ్ ట్రెడింగ్ చేస్తున్నారు.. నగరంలో శాంతి భద్రతలు కంట్రోల్ త