Hyereabad | శివారు ప్రాంతాల్లో నిర్మాణాల సంఖ్య పెరుగుతుంటే విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లకు అవి కల్పవృక్షంలా మారాయి. అయితే చెరువు శిఖాలు, నిషేధిత భూములు, అనుమతికి మించిన అంతస్తులు.. ఇలా ఎన్నో అవకతవకలకు పాల్
హల్దీవాగులో తొవ్వ పెట్టిన తోడేళ్లే నీతులు వల్లిస్తున్నాయి. వాగు నీళ్లను మళ్లించి ఇసుక కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ ముఠానే మీడియా ముందుకొచ్చి అక్రమ వ్యాపారాన్ని సహించేది లేదంటూ పలుకుతున్న
‘హలో... నమస్తే తెలంగాణ విలేకరా? ఎంఎన్జేలో మందులు లేవని ఎవరు చెప్పారు? ఎవరో చెబితే రాసేస్తారా? మేం తల్చుకుంటే నీ కెరీర్ పాడైతది.. కేసులు పెడతాం ఖబడ్దార్...’ ఇదీ రెండు రోజుల కిందట ఓ మహిళ నుంచి నమస్తే తెలంగాణ ప
Hyderabad | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ‘ఆపరేషన్ రోలెక్స్' సంచలనంగా మారింది. నిందితుడి ఇంటి నుంచి ఖరీదైన వాచ్ను కొట్టుకొచ్చిన అధికారి.. తన బాస్కు గిఫ్ట్ ఇచ్చి ప్రసన్నం చేసుకుందామని భావించాడట. కానీ కొట�
మన కరీంనగర్లో ఆటో షో రేపటి నుంచే మొదలు కాబోతున్నది. అంబేద్కర్ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్పో, శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నది. ఆదివారం సాయంత్రం 8 గంటలకు ముగియనున్నది. సం�
ప్రతి సమస్యలను పాలకులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండటమే కాకుండా ప్రజాసేవలో సైతం తమ వంతు కృషి చేస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినప
నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్య లు తీసుకోవాలని వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ), నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్ను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్చార్సీ) గురువారం ఆదేశించింది.
వరి ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలోని పలు చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. మరో వారం రోజుల్లో కోతలు వేగం పుంజుకునే అవకాశం ఉన్నది. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో జి�
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పాఠకుల కోసం అతిపెద్ద దసరా షాపింగ్ బొనాంజాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి టైటిల్ స్పాన్సర్గా సీఎంఆర్ షాపింగ్ మాల్ వ్యవహరిస్తున్నది.
రాష్ట్రంలో వరి నాట్లు వేసుకుని... యూరియా కోసం రైతులు ఆరాటపడుతున్నరు. సొసైటీ, పంచాయతీ ఆఫీసుల వద్ద పడిగాపులుకాస్తున్నరు. కొన్నిచోట్ల ఒక్కో రైతుకు ఒక్కటే సంచి ఇస్తుంటే.. మరికొన్నిచోట్ల అది కూడా దొరక్క రైతులు
జర్నలిస్టులు, పత్రికలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఎదురుదాడికి దిగుతున్నది. ఆ జర్నలిస్టు చెంప పగలగొట్టాలనిపిస్తున్నదని, అక్షరం ముక్కరాని వారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని సీఎం రేవంత్రె�