Namasthe Telangana | తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డీ దామోదర్రావు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ టీ కృష్ణమూర్తిపై అరెస్టు లాంటి ఎటువంటి చర్యలూ తీసుకోరాదని, వారిపై నమోదు చేసిన కేసు దర్యాప్తున�
ఒకప్పుడు వంశీ కథలు మాట్లాడాయి. సినిమాలు మాట్లాడాయి. ఇప్పుడు వంశీ మాట్లాడుతున్నాడు. ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు. వెన్నెల్లో గోదారి ముచ్చట్లు.. కన్నుల్లో తడి ఉబికే కబుర్లు.. నిద్ర గన్నేరు తనపై వేసిన ముద్రలు.
తాము ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని, తహసీల్దార్, గుర్రంగూడ రైతు లు ఇచ్చిన రెండు వేర్వేరు ఫిర్యాదుల మేరకు అటు ప్రవీణ్రెడ్డిపై, ఇటు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప�
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ల బడ్జెట్ రూ.182.48 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతోకాలంగా పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్లకు సంబంధించిన బ�
కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరైతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆసరా పెన్షన్తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని �
‘నమస్తే తెలంగాణ’ కార్టూన్ ఎడిటర్ చిలువేరు మృత్యుంజయ్కు అరుదైన అవార్డు లభించింది. ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ఎంబసీ భారత్-స్విస్ మైత్రీ అంశంపై నిర్వహించిన కార్టూన్ పోటీల్లో మృత్యుంజయ్ కార్టూన్�
Cartoonist Mrityunjay | ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ఎంబసీ(Switzerland Embassy) ‘భారత్-స్విస్ మైత్రీ’ అంశం మీద నిర్వహించిన కార్టూన్ పోటీలో నమస్తే తెలంగాణ(Namasthe telangana) కార్టూన్ ఎడిటర్ చిలువేరు మృత్యుంజయ్(Cartoonist Mrityunjay) గీసిన కార్టూన్కు బహుమతి �
రైతును ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేసి రుణమాఫీకి మంగళంపాడిన వ్యవసాయశాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళిత రైతుకు జరిగిన అన్యాయంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ‘దళిత రైతుకు దగా’ శీర్షికన ప్రచ�
నమస్తే తెలంగాణ దినపత్రిక, ములనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహిస్తున్న 2023-24 జాతీయస్థాయి తెలుగు కథల పోటీల్లో కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణ కేంద్రంలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పశువైద్యా�
‘మీ నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బందులు రావొద్దు’ అని డీసీవో పద్మ మహబూబ్నగర్ జిల్లా గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బందికి సూచించారు. లోన్ తీసుకోకపోయినా రుణమాఫీ లిస్ట్లో పేరు వచ్చిందని ఫోన్
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు గొల్ల రాములు 2015లో పాస్బుక్కు జతచేసి రూ.45 వేల రుణం తీసుకున్నాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసినట్టు ప్రకటించిన జాబితాలో రాములు
‘సంప్రదాయ కార్టూనిస్టు ఓ కాగితం మీద బొమ్మగీసి ప్రచురణకు పంపించే వారు.. ఇది గంటల సమయం పట్టేది.. ఇప్పుడు పదిహేను నిమిషాల్లోనే కార్టూన్లు గీయవచ్చు’ అని నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ అన్నారు.