Cartoonist Mrityunjay | ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ఎంబసీ(Switzerland Embassy) ‘భారత్-స్విస్ మైత్రీ’ అంశం మీద నిర్వహించిన కార్టూన్ పోటీలో నమస్తే తెలంగాణ(Namasthe telangana) కార్టూన్ ఎడిటర్ చిలువేరు మృత్యుంజయ్(Cartoonist Mrityunjay) గీసిన కార్టూన్కు బహుమతి �
రైతును ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేసి రుణమాఫీకి మంగళంపాడిన వ్యవసాయశాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళిత రైతుకు జరిగిన అన్యాయంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ‘దళిత రైతుకు దగా’ శీర్షికన ప్రచ�
నమస్తే తెలంగాణ దినపత్రిక, ములనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహిస్తున్న 2023-24 జాతీయస్థాయి తెలుగు కథల పోటీల్లో కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణ కేంద్రంలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పశువైద్యా�
‘మీ నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బందులు రావొద్దు’ అని డీసీవో పద్మ మహబూబ్నగర్ జిల్లా గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బందికి సూచించారు. లోన్ తీసుకోకపోయినా రుణమాఫీ లిస్ట్లో పేరు వచ్చిందని ఫోన్
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు గొల్ల రాములు 2015లో పాస్బుక్కు జతచేసి రూ.45 వేల రుణం తీసుకున్నాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసినట్టు ప్రకటించిన జాబితాలో రాములు
‘సంప్రదాయ కార్టూనిస్టు ఓ కాగితం మీద బొమ్మగీసి ప్రచురణకు పంపించే వారు.. ఇది గంటల సమయం పట్టేది.. ఇప్పుడు పదిహేను నిమిషాల్లోనే కార్టూన్లు గీయవచ్చు’ అని నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ అన్నారు.
పాస్పోర్ట్.. ఇది మన జాతీయతను నిర్ధారించే గుర్తింపు పత్రం. వి ద్య, ఉద్యోగం, వ్యాపారం, విహారం, వైద్యం తదితరాల కోసం అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు. ఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
మండలంలోని కొల్లూరు ఉన్నత పాఠశాలలో గత 24వ తేదీన ఉపాధ్యాయులు విధి నిర్వహణ సమయంలో గదిలో కునుకు తీయడంపై సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ‘మత్తు వదలరా..’ అనే శీర్షికన ‘నమస్తే తెలం�
2011లో అటువంటి ఒకానొక రోజున.. క్షేత్రస్థాయిలో తెలంగాణ అనేదే లేదని నిరూపించదలిచినవాడై చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పాలకుర్తిలోని ఓ పొలం దగ్గర ఓ రైతు కనిపించాడు.
నాలాల్లో పూడిక, చెత్త తొలగించకపోవడంతో వరద ముప్పు పొంచి ఉన్నదంటూ.. ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి బేగంపేట సర్కిల్ బల్దియా అధికారులు స్పందించారు.
Telangana | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన '�