ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది, వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం అన్నారు.
POW Sandhya | ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు(POW) సంధ్య(POW Sandhya) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రామకృష్ణారెడ్డి(Ramakrishna Reddy) మృతి చెందారు.
హత్య ఘటనలో పాల్గొన్న ఒక రౌడీషీటర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు అధికారులు రౌడీషీటర్ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో హత్య కేసులో పోలీసులెందుకిలా..?
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో విజయవంతమయ్యింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన వాహనాల ప్రదర్శన ఆదివారం ముగిసింది.
నమస్తే తెలంగాణ సీనియర్ ఫొటో జర్నలిస్టు నర్రె రాజేశ్ (45) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం ఉదయం అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
వాహన ప్రేమికుల కోసం నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానంలో ఆటోషో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను జడ్పీ దాదన్నగారి విఠల్రావు,
దుర్వాసన నుంచి భక్తులకు విముక్తి కలిగింది. కేతకీ ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తామని మండల ప్రత్యేకాధికారి భిక్షపతి తెలిపారు. కేతకీ ఆలయానికి వచ్చే భక్తులు దుర్వాసనతో అవస్థలు పడుతున్న విషయాన్ని ‘నమస్
పదుల సంఖ్యలో స్టాళ్లు.. రకరకాల వాహన మోడళ్లు.. సందడిగా స్టాళ్లు.. కిటకిటలాడుతూ మైదానం.. ప్రతినిధుల డోమోలు.. వినియోగదారుల ప్రశ్నలు.. బ్యాంకర్ల రుణ ఆఫర్లు.. కొనుగోళ్ల హడావుడి.. వెరసి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడ
వాహన ప్రేమికులు అబ్బురపడేలా ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ ఖమ్మం నగరంలో ఆటో ఎక్స్పో షో నిర్వహించాయని, ఆయా మీడియా సంస్థల చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం నగరంలో రెండో రోజ�
వాహన ప్రేమికుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆటో ఎక్స్పో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఖమ్మం జిల్లా ప