హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రధానంగా బహుళ అంతస్తులకు అనుమతులను పూర్తిగా నిలిపివేయడంతో బిల్డర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
RS Praveen Kumar | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని, ప్రజాపాలన కాస్తా ప్రజాపీడనగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిరుద్యోగులు మళ్లీ రోడ్ల మీదికి వచ్�
KCR | రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్రావును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల దామోదర్రావు తల్లి ఆండాళమ్మ కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయన నివాసానికి వెళ్లిన కేసీఆర
‘చీకటిలో సామాజిక తనిఖీ’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు నిర్మల్ జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం కుభీర్ మండల పరిషత్ ఆవరణలో ఈజీఎస్ ప్రజావేద�
జిల్లాలో ఇసుక, మైనింగ్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలను విస్తృతం చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఆఫ్రిన్ సిద్దిఖీ అన్నారు. రెండు రోజుల క్రితం జిల్లా రవాణా శాఖ అధికారిగ�
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై, నియామక పత్రాలు అందుకొన్న వారికి ఈ నెల 21 నుంచి అధికారికంగా శిక్షణ ప్రారంభంకానున్నట్టు పోలీస్ ట్రైనింగ్ విభాగం ఐజీ, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ ఏడీజీ అభిలాష బిస్త్
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది, వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం అన్నారు.
POW Sandhya | ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు(POW) సంధ్య(POW Sandhya) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రామకృష్ణారెడ్డి(Ramakrishna Reddy) మృతి చెందారు.
హత్య ఘటనలో పాల్గొన్న ఒక రౌడీషీటర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు అధికారులు రౌడీషీటర్ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో హత్య కేసులో పోలీసులెందుకిలా..?