పత్తి విత్తనాల గోల్మాల్లో తీగ లాగితే డొంక కదిలినట్లు విస్తృత నిజాలు బయటపడ్డాయి. జనవరి 13వ తేదీన పత్తి విత్తనాల గోల్మాల్ అనే కథనం నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడంతో కంపెనీ నిర్వాహకులు, ప్రభుత్వ అధికా�
‘సంగీత కళ అనే ది సరస్వతి లాంటిది.. ఇంట్లో దాస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.. అదే నలుగురికి వినిపిస్తే కడుపు నింపుతుంది’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రము ఖ బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప తెలిపా రు. నారాయణపేట జ�
ఇకనుంచి తాను సిస్టర్ ఆఫ్ మంగ్లీ కానే కాదు. తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. సెలెబ్రిటీ హోదా దక్కింది. గాయనీమణుల జాబితాలో చేరిపోయింది.. ఇందువదన ఇంద్రావతి. హైదరాబాద్లో జరిగిన జొమాటో లైవ్ ‘జూమ్లాండ్' వేడుక
ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎంచుకునే మార్గంతోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంజినీరింగ్లో మల్టీ స్పెషలైజేష�
ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏయే కోర్సులు చదవాలి.. ఎటువైపు వెళితే జీవితంలో త్వరితగతిన స్థిరపడవచ్చు.. మంచి ఉద్యోగం చేయవచ్చు అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ’ సంయుక్తంగా ‘లక్ష�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు విడుదల చేయలేదు. నీటిమట్టం తగ్గడం, ప్రధాన కాల్వ ఎండిపోతున్న వైనాన్ని ఆదివారం ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’లో ‘గోదావరి జలాల కోసం ఎదురు �
మిర్చి ధరల విషయంలో రైతులను ఖరీదుదారులు మోసం చేయొద్దని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. అలా చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం ఏఎంసీలో మిర్చి ధరల పతనంపై ‘ధర దగా..’ శీర్షి
Namasthe Telangana | నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం వారి ముల్కనూరు సాహితీ పీఠం [ముల్కనూరు, భీమదేవరపల్లి(మం), హనుమకొండ జిల్లా] సంయుక్త నిర్వహణలో కథల పోటీలకు ఆహ్వానం. సంస్కృతి, చరిత్ర, సమకాలీన జీవన వైవిధ్యాల, వై
కేయూలో డబ్బులు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తున్న ఉద్యోగులపై వేటు పడింది. గురువారం ‘నమస్తే’లో ప్రచురితమైన ‘రూ.2500 ఇస్తేనే సర్టిఫికెట్' అనే కథకానికి కేయూ అధికారులు స్పందించారు.
సరళమైన భాషలో అర్థవంతమైన సాహిత్యంతో గీత రచన చేస్తూ తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు పాటల రచయిత కృష్ణకాంత్. సమకాలీన తెలుగు చిత్రసీమలో మెలోడీ గీతాలకు ఆయన్ని కేరాఫ్ అడ్రస్గా చెబుతార�
తండ్రితో కలిసి సరదాగా గ్రౌండ్ బాట పట్టిన ఆ చిన్నారి.. టెన్నిస్ బంతి చూసి ఆకర్శితురాలైంది. పదేండ్ల ప్రాయంలో సంబురంగా రాకెట్ పట్టిన ఆ బుడత.. ఇప్పుడు మూడు ఐటీఎఫ్ టైటిల్స్ ఖాతాలో వేసుకొని దేశంలో మూడో ర్య�
ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియ కోసం ప్రజలెవరూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. రాష్ట్ర �