కేయూలో డబ్బులు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తున్న ఉద్యోగులపై వేటు పడింది. గురువారం ‘నమస్తే’లో ప్రచురితమైన ‘రూ.2500 ఇస్తేనే సర్టిఫికెట్' అనే కథకానికి కేయూ అధికారులు స్పందించారు.
సరళమైన భాషలో అర్థవంతమైన సాహిత్యంతో గీత రచన చేస్తూ తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు పాటల రచయిత కృష్ణకాంత్. సమకాలీన తెలుగు చిత్రసీమలో మెలోడీ గీతాలకు ఆయన్ని కేరాఫ్ అడ్రస్గా చెబుతార�
తండ్రితో కలిసి సరదాగా గ్రౌండ్ బాట పట్టిన ఆ చిన్నారి.. టెన్నిస్ బంతి చూసి ఆకర్శితురాలైంది. పదేండ్ల ప్రాయంలో సంబురంగా రాకెట్ పట్టిన ఆ బుడత.. ఇప్పుడు మూడు ఐటీఎఫ్ టైటిల్స్ ఖాతాలో వేసుకొని దేశంలో మూడో ర్య�
ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియ కోసం ప్రజలెవరూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. రాష్ట్ర �
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి పాఠశాలలో తెలుగు పండిట్ ఉపాధ్యాయుడు వెంకటకృష్ణారెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు. మనోహరాబాద్ మండలం పాలాట యూపీఎస్లో తెలుగు పండిట్ వెంకటకృష్ణారెడ్డి ఆగస�
సీఎంఆర్ వడ్ల సరఫరాలో మిల్లు నిర్వాహకులు పెద్ద మొత్తంలో అవినీతి చేయడంతో కేసులు నమోదు చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై అధికారులమీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై గురువారం ‘నమస్తే తెలంగాణ
రాజకీయంగా తన పై కక్ష సాధించేందుకు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం తగ్గెల్లిలోని తన రైస్మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి అక్రమాలు జరిగినట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బోధన్ మాజీ �
పరిణామ క్రమంలో గొంగడి పురుగు ‘సీతాకోకచిలుక’గా మారుతుంది. ‘సీతాకోకచిలుక’ ముచ్చర్ల అరుణ పరిణామ క్రమమూ అలాంటిదే. డ్యాన్సర్ నుంచి నటిగా, నటి నుంచి గృహిణిగా, గృహిణి నుంచి ‘సోషల్' స్టార్గా మార్పు చెందుతూ వ�
ఎర్రగడ్డ గోకుల్ టాకీసుల మొదటి ఆట సిన్మా ఇడ్సివెట్టిండ్రు. కుంటి పతంగి, సుక్కి.. టాకీస్లకెల్లి బైటికొచ్చి ఇంటి బాటవట్టిండ్రు. అది వానకాలం. పొద్దటికెల్లి ఇడ్సివెట్టకుండ వాన వడ్తనే ఉంది. పతంగి సగం తడుస్తా,
ఈ శాసనసభ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విజ్ఞప్తిచేశారు. ఓటు వేయడం ఓటరు బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్ప�