‘తెలంగాణ వచ్చాక నిరంతర విద్యుత్తు , ప్రభుత్వ పాలసీ వెరసి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఆకాశమంత పెరిగింది. ముఖ్యమంత్రి దూరదృష్టితో పారిశ్రామికరంగానికి తెలంగాణ సుస్థిరమైన గమ్యస్థానంగా ఎదిగింది’ అంటున్నార
నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచే ఊపులో ఉన్నట్టున్నారు? ప్రచారం ఎలా సాగుతున్నది?
ఆల్రెడీ గెలిచిన ఊపులో ఉన్నట్టనిపిస్తున్నది. రెండు దశల ప్రచారం పూర్తి చేశినం. ఇకపై చేయబోయే ప్రచారమంతా అడిషనలే.
దసరాకు షాపింగ్ చేయాలనుకునే వారు త్వరపడండి.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా సందడిగా సాగుతున్నది. నగరంలో వివిధ భాగస్వాముల ఔట్లెట్లలో ఈ షాపింగ్ బొన�
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని, దేశంలోని అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్మాడల్గా నిలుస్తున్నదని ప్రముఖ పర్యావరణవేత్త, నార్వే మాజీ
‘అందరూ ఆశ్చర్యపోయే రీతిలో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేశారు.. దేశ చరిత్రలో ఇలాంటి పరిణామం ఎక్కడా లేదు.. ఆ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు సైతం ఓ మెడికల్ కాలేజీని ఇచ్చారు.. అడిగిందే తడవుగా పా�
‘మంత్రిగా.. డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్సీగా మీలో ఒకడిగా ఉన్నా. సమస్యలు తెలుసుకొని ఏ ఊరికి ఏమి కావాలో ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించా. ఇక నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక తయారుచేసి ప్రజల అభీష్టం మేరకు మ
యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న జాయప.. నీలాంబ ద్వారా చక్రవర్తిని కలిశాడు. తాను యుద్ధ సంసిద్ధుడనై ఉన్నాననీ, తననూ యుద్ధంలో పాల్గొనడానికి అనుమతించాలని కోరాడు. ఆ మాటలు వింటూనే చక్రవర్తి కోపోద్రిక్తుడు అయ్యాడు.
సీఎం కేసీఆర్ దార్శనికతతో పెద్దపల్లి జిల్లాకేంద్రంగా మారిందని, నియోజకవర్గ ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశార�
Independence Day | నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని నమస్తే తెలంగాణ ఎండీ, రాజ్యసభ ఎంపీ దీవకొండ దామోదర్ రావు ఎగురవేశార�
రేపు పండగ సెలవు కావడంతో.. రేపటి పనులు కూడా ఈరోజే పూర్తి చెయ్యాల్సి రావడం వల్ల ఆఫీసు పనిలోనే అర్ధరాత్రి అయిపోయింది. రాత్రి పడుకోబోతూ.. ‘ఫోన్లో ఆ రోజుకు మిస్సయిన కాల్స్, మెసేజులు ఏముండాయా!?’ అని చూసుకుంటూండ
తెలంగాణ గురుకులాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన గురుకులాలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. చిచ్చరపిడుగుల్లా చదువుల్లోనే కాదు ఆటల్లోనూ పిల్లలు ఇరగదీస్తున్
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు వెల్లడించారు. ఆస్తి, ప్రా�