ప్రజలకు ఏం చేశారో చెప్పని నేతలను ప్రజలు నమ్మరని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఉమ్మడి జిల్లాలో నెలకొన�
కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలను అన్నిరంగాల్లో అభివృద్ధికి కేరాఫ్ చేశాను. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ కావాలని సీఎంను కోరగానే మంజూరు చేశారు.
సర్వమత సంరక్షకుడు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో అన్నిమతాలకు సరైన గౌరవం దక్కింది. పండుగలను అధికారికంగా నిర్వహించి ప్రజల మనిషిగా కేసీఆర్ పేరొందారు. గత పాలకులు క్రైస్తవులను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర�
బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ముందువరుసలో ఉన్నది. బీసీల్లో 18 నుంచి 22శాతం ఉన్న మున్నూరుకాపులకు సీఎం కేసీఆర్ రాజకీయంగా పెద్దపీట వేస్తున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బీసీలకు
ఈ భూమ్మీద ఎవరి చరిత్ర వారే తయారు చేసుకుంటారు. తమ చేతల ద్వారా.. చర్యల ద్వారా.. మాటల ద్వారా..! రాజకీయాల్లో ఉన్న వారు మరీనూ! ఇక్కడ ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు!
Revanth Reddy |పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని పొరపాటున నమ్మితే రాష్ర్టాన్ని అమ్ముకుంటాడని, ప్రజల నోట్లో మన్ను కొడతాడని పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు డాక్టర్ కురవ విజయ్కుమార్ విమర్శించారు. రేవంత్ది భస్మాస
‘తెలంగాణ వచ్చాక నిరంతర విద్యుత్తు , ప్రభుత్వ పాలసీ వెరసి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఆకాశమంత పెరిగింది. ముఖ్యమంత్రి దూరదృష్టితో పారిశ్రామికరంగానికి తెలంగాణ సుస్థిరమైన గమ్యస్థానంగా ఎదిగింది’ అంటున్నార
నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచే ఊపులో ఉన్నట్టున్నారు? ప్రచారం ఎలా సాగుతున్నది?
ఆల్రెడీ గెలిచిన ఊపులో ఉన్నట్టనిపిస్తున్నది. రెండు దశల ప్రచారం పూర్తి చేశినం. ఇకపై చేయబోయే ప్రచారమంతా అడిషనలే.
దసరాకు షాపింగ్ చేయాలనుకునే వారు త్వరపడండి.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా సందడిగా సాగుతున్నది. నగరంలో వివిధ భాగస్వాముల ఔట్లెట్లలో ఈ షాపింగ్ బొన�
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని, దేశంలోని అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్మాడల్గా నిలుస్తున్నదని ప్రముఖ పర్యావరణవేత్త, నార్వే మాజీ
‘అందరూ ఆశ్చర్యపోయే రీతిలో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేశారు.. దేశ చరిత్రలో ఇలాంటి పరిణామం ఎక్కడా లేదు.. ఆ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు సైతం ఓ మెడికల్ కాలేజీని ఇచ్చారు.. అడిగిందే తడవుగా పా�
‘మంత్రిగా.. డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్సీగా మీలో ఒకడిగా ఉన్నా. సమస్యలు తెలుసుకొని ఏ ఊరికి ఏమి కావాలో ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించా. ఇక నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక తయారుచేసి ప్రజల అభీష్టం మేరకు మ
యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న జాయప.. నీలాంబ ద్వారా చక్రవర్తిని కలిశాడు. తాను యుద్ధ సంసిద్ధుడనై ఉన్నాననీ, తననూ యుద్ధంలో పాల్గొనడానికి అనుమతించాలని కోరాడు. ఆ మాటలు వింటూనే చక్రవర్తి కోపోద్రిక్తుడు అయ్యాడు.