Aabha Muralidharan | దోషిగా తేలిన ప్రజాప్రతినిధులను ఆటోమెటిక్గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కేరళ సామాజిక కార్యకర్త అభా మురళీధరన్ సుప్రీంకోర్టులో శనివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
‘రాజన్న సిరిసిల్ల చాలా పీస్ ఫుల్ జిల్లా. ఇక్కడి కార్మిక, ధార్మిక క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నాం.’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్
తెలంగాణలో రైతులు, పేద ప్రజల కోసం ఉన్న అద్భుత పథకాలను మహారాష్ట్రలో అమలు చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, తాండూరులో జీవనం కొనసాగిస్తున్న మహారాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
కోలీవుడ్లో కూసిన తెలుగు ‘పందెం కోడి’ విశాల్. యాక్షన్ సినిమాల్లో ఆయన చూపించే ‘పొగరు’ పొరుగు రాష్ర్టాల్లోనూ కలెక్షన్లు కురిపిస్తుంది. ‘డిటెక్టివ్'గా ఆయన నటన ఎప్పటికీ గుర్తుంటుంది.
‘ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని చదవాలి.. ప్రిపరేషన్ ముఖ్యం కాదు.. ఎలా చదవాలన్నదే ప్రధానం’.. అని కేఎల్డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, డాక్టర్ షణ్ముఖరావు అన్నారు.
విదేశాల్లో విద్యను అభ్యసించడం ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని, దీనిపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ‘వై యాక్సిస్ సొల్యూషన్స్' అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు. రంగ�
ఓవైపు కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయం. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్ఠాత్మక టై (ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్షిప్-టీఐఈ) గ్లోబల్ సమ్మిట్.
తీరొక్క ఆటోమొబైల్ కంపెనీలను ఒక్కచోటకు చేర్చి నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది.
తెలంగాణ ఆత్మగౌరవ పత్రికలుగా ప్రజాదరణ పొందిన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షోను