ప్రణాళిక తయారు చేసుకొని పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సాధించడం సులువేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని కొప్పుల శారద గార్డెన్లో ‘నమస్తే �
ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువాలని వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సదస్సులో వక్తలు సూచించారు. పోటీ పరీక్షలు రాసేవారు ముందుగా మనసులో నుంచి ఆందోళనలు, భయా�
Awareness program | రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్కారు కొలువులను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది. పోలీస్, గ్రూప్-1 పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడ�
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ. గూడెం కట్టుబాటు తప్పడమంటే గుర్రప్పకు ఎదురు తిరగడమే! ఆయన ఆగ్రహానికి గురికావడమే! గూడెం ప్రజల సా�
తెలంగాణ ప్రజల మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, పాఠక దేవుళ్ల ఆదరాభిమానాలతో పదకొండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్ ఎడిషన్ కార్�
నమస్తే తెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ వేడుకలను సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రిక సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు కేక్ కట్చేశారు. సంస్థ వైస్ ప్రె�
చేయి చేయి కలిపి నడిస్తేనే సమాజాలు విలసిల్లుతాయి. భుజం భుజం కలిపి కష్టపడితేనే సౌధాలు నిటారుగా నిలబడుతాయి. కోనలో కుటీరమైనా, కొండపైన కోట అయినా మనుషుల మధ్య ఐక్యతకు గొప్ప చిహ్నాలే.. ఈ జిల్మాయ పిట్టలు అందంగా అల�
తెలంగాణ మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక, అప్పుడే పదకొండు వసంతాలు పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి, నేడు పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నది. 2011 జూన్ 6న తొలి సంచిక మొదలై
కవిత – పద్యం, పాటల పోటీ పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి. నా తెలంగాణ దిగ్దిగంతముల దాక పరచినట్టి జ్యోత్స్నామయ ప్రభ�
ఇదిరా తెలంగాణ! ఇదిరా తెలంగాణ!! యుగయుగాల చరిత్ర రవళించు ఘనవీణ జనుల స్వేచ్ఛాగీతి పరిమళించిన నేల అణచివేతల కెదురు నిలిచి పోరిన భూమి! జాతీయ సంస్కృతులు కలిసిపోయిన చోట వేద నాదాలతో వెల్లివిరిసిన పృథ్వి గోదావరీ క�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అడిటోరియంలో దాస్యం రంగశీల ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించిన నిపుణ ‘కొలువు-గెలువు’ పోటీ పరీక్షల అవగాహన సదస్సుక�