పర్యావరణ హితమే లక్ష్యంగా నమస్తే తెలంగాణ, వైఆర్పీ ఫౌండేషన్ మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. నల్లగొండ పట్టణంలో సోమవారం, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి విగ్రహాల పంపిణీ జరుగనుంది
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలుగా నిలిచిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఫొటోగ్రాఫర్లు గడసంతల శ్రీనివాస్, ఎం.గోపీకృష్ణ, �
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ ఫొటోగ్రఫీ కాంపిటిషన్ నిర్వహించింది. బం గారు తెలంగాణ, పల్లె- పట్టణ ప్రగతి, ఉత్తమ వార్తాచిత్రం, పట్టణ- గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయా�
ఆటలో సమోన్నత శిఖరాలు అధిరోహించి యువతరానికి మార్గదర్శకంలా నిలిచిన ఆ తండ్రి.. తన కూతురికి కూడా రాకెట్ పట్టడం నేర్పాడు. నాన్న బాటలోనే నడవాలని నిర్ణయించుకున్న ఆ తనయ.. అంచెలంచెలుగా ఎదుగుతూ కామన్వెల్త్లో పత�
కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితోనే అంతం కాలేదని, వారి సామ్రాజ్యపు ఆనవాళ్లు బస్తర్లో ఉన్నాయని నమస్తే తెలంగాణ ఎనిమిదేండ్ల క్రితమే ఆధారాలతో నిరూపించింది. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ.. ఆ తరువాత ఓరుగల్�
మట్టిగాడు గుంటూరు దవాకానకు ఎల్లేటప్పటికే.. వాడి అయ్యా అమ్మ ఇద్దరూ సచ్చివొయింరని శవాల గదికి తీస్కవొయి సూపిచ్చింరు సిబ్బంది. శవాలు చెడిపోకముందే ఊరికి తీస్కపొమ్మని చెప్పింరు. కానీ, శవాల తీసుకెళ్లనీకి వాని�
ప్రణాళిక తయారు చేసుకొని పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సాధించడం సులువేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని కొప్పుల శారద గార్డెన్లో ‘నమస్తే �
ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువాలని వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సదస్సులో వక్తలు సూచించారు. పోటీ పరీక్షలు రాసేవారు ముందుగా మనసులో నుంచి ఆందోళనలు, భయా�
Awareness program | రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్కారు కొలువులను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది. పోలీస్, గ్రూప్-1 పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడ�
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ. గూడెం కట్టుబాటు తప్పడమంటే గుర్రప్పకు ఎదురు తిరగడమే! ఆయన ఆగ్రహానికి గురికావడమే! గూడెం ప్రజల సా�
తెలంగాణ ప్రజల మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, పాఠక దేవుళ్ల ఆదరాభిమానాలతో పదకొండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్ ఎడిషన్ కార్�
నమస్తే తెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ వేడుకలను సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రిక సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు కేక్ కట్చేశారు. సంస్థ వైస్ ప్రె�