Auto Show | జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా
‘అందరినీ నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశాం. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్లో ఇదే నా ఫేవరేట్' అన్నారు యువ హీరో సంతోష్శోభన్. ఆయన నటించిన తాజా చిత్రం ‘లైక్ షేర్ సబ్స్ర్కైబ్'. మేర్లపాక గాంధీ ద
ధరణి పోర్టల్ ద్వారా స మస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.. దరఖాస్తులను ఎప్పటికప్పుడు తాసిల్దార్లు, రెవెన్యూ అధికారులతో సం ప్రదించి.. వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించి పెండింగ్లో లేకుండా చూ స్తున్�
సింగిడి రంగుల తల్లి బతుకమ్మ మెరిసింది. పల్లె పాట మురిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘విశ్వసాహితీ’ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ‘లక్ష’ వరాల బతుకమ్మ పోటీకి విశేష స్పందన లభించింది. అడవి పూలతల్లి చుట్టూ చిత్రీ
విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడానికి వై యాక్సిస్ సరైన వేదిక అని తెలంగాణ టుడే పత్రిక సంపాదకుడు కే శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గండిపేటలోని
మనసుంటే.. పరిష్కరించాలన్న తపన ఉంటే దేశంలోని రైతు సమస్యలను పరిష్కరించడం పాలకులకు సాధ్యమేనని పంజాబ్కు చెందిన ప్రముఖ రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నా�
పర్యావరణ హితమే లక్ష్యంగా నమస్తే తెలంగాణ, వైఆర్పీ ఫౌండేషన్ మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. నల్లగొండ పట్టణంలో సోమవారం, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి విగ్రహాల పంపిణీ జరుగనుంది
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలుగా నిలిచిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఫొటోగ్రాఫర్లు గడసంతల శ్రీనివాస్, ఎం.గోపీకృష్ణ, �
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ ఫొటోగ్రఫీ కాంపిటిషన్ నిర్వహించింది. బం గారు తెలంగాణ, పల్లె- పట్టణ ప్రగతి, ఉత్తమ వార్తాచిత్రం, పట్టణ- గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయా�
ఆటలో సమోన్నత శిఖరాలు అధిరోహించి యువతరానికి మార్గదర్శకంలా నిలిచిన ఆ తండ్రి.. తన కూతురికి కూడా రాకెట్ పట్టడం నేర్పాడు. నాన్న బాటలోనే నడవాలని నిర్ణయించుకున్న ఆ తనయ.. అంచెలంచెలుగా ఎదుగుతూ కామన్వెల్త్లో పత�
కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితోనే అంతం కాలేదని, వారి సామ్రాజ్యపు ఆనవాళ్లు బస్తర్లో ఉన్నాయని నమస్తే తెలంగాణ ఎనిమిదేండ్ల క్రితమే ఆధారాలతో నిరూపించింది. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ.. ఆ తరువాత ఓరుగల్�
మట్టిగాడు గుంటూరు దవాకానకు ఎల్లేటప్పటికే.. వాడి అయ్యా అమ్మ ఇద్దరూ సచ్చివొయింరని శవాల గదికి తీస్కవొయి సూపిచ్చింరు సిబ్బంది. శవాలు చెడిపోకముందే ఊరికి తీస్కపొమ్మని చెప్పింరు. కానీ, శవాల తీసుకెళ్లనీకి వాని�