ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురుస్తాయని, భారీ వర్షాలు వస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు భూములు బంగారంలా మారాయని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ను దశదిశలా అభివృద్ధి చేసి స్థానికులను సంపన్నులను చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక మలుపు. ఇక్కడి సామర్థ్యాన్ని బట్టే బతుకుపై భరోసా ఏర్పడుతుంది. జీవితంలో ఎటు వైపు వెళ్లాలో ఇక్కడి రాతే మార్గనిర్దేశం చేయనున్నది. జీవితాన్ని మలుపు తిప్పే ఇంటర్ వార్�
రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వ్యవసాయ సంక్షోభం అక్కడ ఏండ్ల తరబడి అధికారంలో కాంగ్రెస్సే ఛత్తీస్గఢ్లో ఎకరాకు 15 క్వింటాళ్లే కొనుగోలు రాజస్థాన్లో రైతులకు ఉచిత విద్యుత్తు ఊసే లేదు కండ్లుండి చూడలేని కాంగ్ర
పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ రానున్నదని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు.
అమ్మాయా? అబ్బాయా?.. తనను చూడగానే కొత్తవాళ్ల మనసులో మెదిలే ప్రశ్న. చెబితే కానీ తెలియదు అమ్మాయని. చూస్తే కానీ అర్థంకాదు అబ్బాయిలకు తీసిపోని ధైర్యవంతురాలని. సినిమాల్లో నటించినా, స్టేజీ ఎక్కి ఆడిపాడినా..
అకాడమీ ఏర్పాటే లక్ష్యం ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తాం నమస్తే తెలంగాణతో హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్రావు హ్యాండ్బాల్ క్రీడకు ఆదరణ రోజురోజుకు పెరుగుతున్నది. క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్, హాకీ ల�
భారత యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి అదరగొడుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టోర్నీ ఏదైనా టైటిల్ పక్కా అన్న రీతిలో దూసుకెళుతు ప్రత్యర్థులకు దీటైన సవాల�
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ స�
ఉద్యోగార్థులెవరూ వదంతులను నమ్మవద్దని, ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. ఉద్యోగాల కోసం కష్టపడి చదవ�
ఎన్ని విషాదాల్ని నిశ్శబ్దంగా మోసిందో శ్మశానం? మోడుబారిన మహా వృక్షంలా కుంగిపోయింది. ఎందరి కన్నీళ్లను గొంతులో నింపుకొందో ఈ మరుభూమి? ఆ గుండెకోతలకు సాక్ష్యంగా బీటలు వారిపోయింది. పేగు కాలుతున్న వాసన అలవాటు చ
చేస్తున్న పనిని సక్రమంగా చేయకుండా.. మధ్యలో ఇంకో పనిని మొదలుపెట్టి, మరిన్ని కష్టాలు అనుభవిస్తున్న వాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. తుంట బరువు తక్కువగా ఉంటుంది. మొద్దు.. తుంటెకు వందరెట్ల బరువెక్కువ. ‘రేయ్.. ఎన
యుద్ధ ప్రకటన చేశాడు కానీ, విష్ణువర్ధనుడు ఆకస్మికంగా దాడి చేస్తాడని త్రిభువనుడు ఊహించలేదు. సంసిద్ధంగా లేని యుద్ధం కాబట్టి సరిహద్దు రక్షణ దుర్గాన్ని కోల్పోవలసి వచ్చింది. అటవీ ప్రాంతంలో మార్గమధ్యంలో రాత్
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు ప్రచురించిన వార్తల్లో తప్పులేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. �