ఎర్రగడ్డ గోకుల్ టాకీసుల మొదటి ఆట సిన్మా ఇడ్సివెట్టిండ్రు. కుంటి పతంగి, సుక్కి.. టాకీస్లకెల్లి బైటికొచ్చి ఇంటి బాటవట్టిండ్రు. అది వానకాలం. పొద్దటికెల్లి ఇడ్సివెట్టకుండ వాన వడ్తనే ఉంది. పతంగి సగం తడుస్తా,
ఈ శాసనసభ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విజ్ఞప్తిచేశారు. ఓటు వేయడం ఓటరు బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్ప�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం స్వయంపాలనలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలను, వాటిని ప్రజలు అనుభవిస్తున్న తీరును వారి మాటల్లోనే సేకరించి ‘సామాన్యుడి మాట’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సంపాదకీయం పేజీలో ఒక క
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో ప్రధానమైన సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగిలిన పనులన్నీ తుది దశకు చేరుకున్నాయని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కొంత మ
సీమాంధ్ర సోదరులను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారు. తెలంగాణ వస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుంది.. అని గత పాలకులు సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేశారు. కానీ ఈ పదేండ్లలో అలాంటి ఘటన ఏదైనా జరిగిందా? అన్�
తన హయాంలోనే పాలేరు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, ఆ అభివృద్ధే ఎన్నికల్లో గెలిపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం, తన విజయావకాశాలపై ‘నమస్
తెలంగాణ కోసం ఎన్నో రోజులు బయట తిరిగానని.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేశానని... లాఠీ దెబ్బలు తిన్నానని తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ తెలంగాణ శంకర్ తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆయన పలు విషయాలను పంచుక�
‘సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. అప్పుడు ఎవరూ పట్టించుకునే వారేలేరు. నిధులు, నీళ్లు ఆంధ్రకు పోతున్నాయని, తెలంగాణ ఆగమవుతున్నదని ఉద్యమ సారథి కేసీఆర్ గుర్తించి తెలంగాణ ఉద్యమాన్న
ప్రజలకు ఏం చేశారో చెప్పని నేతలను ప్రజలు నమ్మరని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఉమ్మడి జిల్లాలో నెలకొన�
కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలను అన్నిరంగాల్లో అభివృద్ధికి కేరాఫ్ చేశాను. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ కావాలని సీఎంను కోరగానే మంజూరు చేశారు.
సర్వమత సంరక్షకుడు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో అన్నిమతాలకు సరైన గౌరవం దక్కింది. పండుగలను అధికారికంగా నిర్వహించి ప్రజల మనిషిగా కేసీఆర్ పేరొందారు. గత పాలకులు క్రైస్తవులను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర�
బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ముందువరుసలో ఉన్నది. బీసీల్లో 18 నుంచి 22శాతం ఉన్న మున్నూరుకాపులకు సీఎం కేసీఆర్ రాజకీయంగా పెద్దపీట వేస్తున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బీసీలకు
ఈ భూమ్మీద ఎవరి చరిత్ర వారే తయారు చేసుకుంటారు. తమ చేతల ద్వారా.. చర్యల ద్వారా.. మాటల ద్వారా..! రాజకీయాల్లో ఉన్న వారు మరీనూ! ఇక్కడ ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు!
Revanth Reddy |పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని పొరపాటున నమ్మితే రాష్ర్టాన్ని అమ్ముకుంటాడని, ప్రజల నోట్లో మన్ను కొడతాడని పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు డాక్టర్ కురవ విజయ్కుమార్ విమర్శించారు. రేవంత్ది భస్మాస