మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి పాఠశాలలో తెలుగు పండిట్ ఉపాధ్యాయుడు వెంకటకృష్ణారెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు. మనోహరాబాద్ మండలం పాలాట యూపీఎస్లో తెలుగు పండిట్ వెంకటకృష్ణారెడ్డి ఆగస�
సీఎంఆర్ వడ్ల సరఫరాలో మిల్లు నిర్వాహకులు పెద్ద మొత్తంలో అవినీతి చేయడంతో కేసులు నమోదు చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై అధికారులమీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై గురువారం ‘నమస్తే తెలంగాణ
రాజకీయంగా తన పై కక్ష సాధించేందుకు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం తగ్గెల్లిలోని తన రైస్మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి అక్రమాలు జరిగినట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బోధన్ మాజీ �
పరిణామ క్రమంలో గొంగడి పురుగు ‘సీతాకోకచిలుక’గా మారుతుంది. ‘సీతాకోకచిలుక’ ముచ్చర్ల అరుణ పరిణామ క్రమమూ అలాంటిదే. డ్యాన్సర్ నుంచి నటిగా, నటి నుంచి గృహిణిగా, గృహిణి నుంచి ‘సోషల్' స్టార్గా మార్పు చెందుతూ వ�
ఎర్రగడ్డ గోకుల్ టాకీసుల మొదటి ఆట సిన్మా ఇడ్సివెట్టిండ్రు. కుంటి పతంగి, సుక్కి.. టాకీస్లకెల్లి బైటికొచ్చి ఇంటి బాటవట్టిండ్రు. అది వానకాలం. పొద్దటికెల్లి ఇడ్సివెట్టకుండ వాన వడ్తనే ఉంది. పతంగి సగం తడుస్తా,
ఈ శాసనసభ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విజ్ఞప్తిచేశారు. ఓటు వేయడం ఓటరు బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్ప�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం స్వయంపాలనలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలను, వాటిని ప్రజలు అనుభవిస్తున్న తీరును వారి మాటల్లోనే సేకరించి ‘సామాన్యుడి మాట’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సంపాదకీయం పేజీలో ఒక క
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో ప్రధానమైన సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగిలిన పనులన్నీ తుది దశకు చేరుకున్నాయని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కొంత మ
సీమాంధ్ర సోదరులను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారు. తెలంగాణ వస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుంది.. అని గత పాలకులు సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేశారు. కానీ ఈ పదేండ్లలో అలాంటి ఘటన ఏదైనా జరిగిందా? అన్�
తన హయాంలోనే పాలేరు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, ఆ అభివృద్ధే ఎన్నికల్లో గెలిపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం, తన విజయావకాశాలపై ‘నమస్
తెలంగాణ కోసం ఎన్నో రోజులు బయట తిరిగానని.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేశానని... లాఠీ దెబ్బలు తిన్నానని తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ తెలంగాణ శంకర్ తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆయన పలు విషయాలను పంచుక�
‘సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. అప్పుడు ఎవరూ పట్టించుకునే వారేలేరు. నిధులు, నీళ్లు ఆంధ్రకు పోతున్నాయని, తెలంగాణ ఆగమవుతున్నదని ఉద్యమ సారథి కేసీఆర్ గుర్తించి తెలంగాణ ఉద్యమాన్న