ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ప్రాపర్టీషో గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్�
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నగర మేయర్ గుండు
ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు తరచుగా స్థిరాస్తి ప్రదర్శనలు నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు తాజాగా మరో ప్రాపర్టీ షోకు తెర లేపాయి. హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో రెండ్�
నూతన ఫీచర్లతో కొత్తకొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాహ్వా అనేలా విభిన్న మోడళ్లతో కస్టమర్లను కనువిందు చేస్తున్నాయి. అయితే కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే సమయంలో అన్ని షోరూములూ తిరిగి గందరగోళ�
చారిత్రక ఓరుగల్లు నగరంలో నేడు మెగా ప్రాపర్టీ షో ప్రారంభం కానున్నది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ఈ కార్య�
పత్తి విత్తనాల గోల్మాల్లో తీగ లాగితే డొంక కదిలినట్లు విస్తృత నిజాలు బయటపడ్డాయి. జనవరి 13వ తేదీన పత్తి విత్తనాల గోల్మాల్ అనే కథనం నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడంతో కంపెనీ నిర్వాహకులు, ప్రభుత్వ అధికా�
‘సంగీత కళ అనే ది సరస్వతి లాంటిది.. ఇంట్లో దాస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.. అదే నలుగురికి వినిపిస్తే కడుపు నింపుతుంది’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రము ఖ బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప తెలిపా రు. నారాయణపేట జ�
ఇకనుంచి తాను సిస్టర్ ఆఫ్ మంగ్లీ కానే కాదు. తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. సెలెబ్రిటీ హోదా దక్కింది. గాయనీమణుల జాబితాలో చేరిపోయింది.. ఇందువదన ఇంద్రావతి. హైదరాబాద్లో జరిగిన జొమాటో లైవ్ ‘జూమ్లాండ్' వేడుక
ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎంచుకునే మార్గంతోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంజినీరింగ్లో మల్టీ స్పెషలైజేష�
ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏయే కోర్సులు చదవాలి.. ఎటువైపు వెళితే జీవితంలో త్వరితగతిన స్థిరపడవచ్చు.. మంచి ఉద్యోగం చేయవచ్చు అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ’ సంయుక్తంగా ‘లక్ష�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు విడుదల చేయలేదు. నీటిమట్టం తగ్గడం, ప్రధాన కాల్వ ఎండిపోతున్న వైనాన్ని ఆదివారం ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’లో ‘గోదావరి జలాల కోసం ఎదురు �
మిర్చి ధరల విషయంలో రైతులను ఖరీదుదారులు మోసం చేయొద్దని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. అలా చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం ఏఎంసీలో మిర్చి ధరల పతనంపై ‘ధర దగా..’ శీర్షి
Namasthe Telangana | నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం వారి ముల్కనూరు సాహితీ పీఠం [ముల్కనూరు, భీమదేవరపల్లి(మం), హనుమకొండ జిల్లా] సంయుక్త నిర్వహణలో కథల పోటీలకు ఆహ్వానం. సంస్కృతి, చరిత్ర, సమకాలీన జీవన వైవిధ్యాల, వై