నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో విజయవంతమయ్యింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన వాహనాల ప్రదర్శన ఆదివారం ముగిసింది.
నమస్తే తెలంగాణ సీనియర్ ఫొటో జర్నలిస్టు నర్రె రాజేశ్ (45) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం ఉదయం అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
వాహన ప్రేమికుల కోసం నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానంలో ఆటోషో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను జడ్పీ దాదన్నగారి విఠల్రావు,
దుర్వాసన నుంచి భక్తులకు విముక్తి కలిగింది. కేతకీ ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తామని మండల ప్రత్యేకాధికారి భిక్షపతి తెలిపారు. కేతకీ ఆలయానికి వచ్చే భక్తులు దుర్వాసనతో అవస్థలు పడుతున్న విషయాన్ని ‘నమస్
పదుల సంఖ్యలో స్టాళ్లు.. రకరకాల వాహన మోడళ్లు.. సందడిగా స్టాళ్లు.. కిటకిటలాడుతూ మైదానం.. ప్రతినిధుల డోమోలు.. వినియోగదారుల ప్రశ్నలు.. బ్యాంకర్ల రుణ ఆఫర్లు.. కొనుగోళ్ల హడావుడి.. వెరసి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడ
వాహన ప్రేమికులు అబ్బురపడేలా ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ ఖమ్మం నగరంలో ఆటో ఎక్స్పో షో నిర్వహించాయని, ఆయా మీడియా సంస్థల చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం నగరంలో రెండో రోజ�
వాహన ప్రేమికుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆటో ఎక్స్పో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఖమ్మం జిల్లా ప
ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ప్రాపర్టీషో గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్�
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నగర మేయర్ గుండు
ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు తరచుగా స్థిరాస్తి ప్రదర్శనలు నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు తాజాగా మరో ప్రాపర్టీ షోకు తెర లేపాయి. హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో రెండ్�
నూతన ఫీచర్లతో కొత్తకొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాహ్వా అనేలా విభిన్న మోడళ్లతో కస్టమర్లను కనువిందు చేస్తున్నాయి. అయితే కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే సమయంలో అన్ని షోరూములూ తిరిగి గందరగోళ�
చారిత్రక ఓరుగల్లు నగరంలో నేడు మెగా ప్రాపర్టీ షో ప్రారంభం కానున్నది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ఈ కార్య�