‘రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు ద్రోహం జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టే. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కు�
ఎప్సెట్ పరీక్షలో కేవలం 20శాతం మాత్రమే క్లిష్టప్రశ్నలుండేలా ప్రశ్నపత్రాలను రూపొందిస్తున్నామని, మరో 40శాతం సులభంగా, ఇంకో 40శాతం ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటాయని కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కో కన్వీనర్�
‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీకి ఈ గతి పట్టింది. రైతులంతా సహకార సంఘంగా ఏర్పడితే కేసీఆర్ హయాంలో పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి ఫ్యాక్టరీని తెరిపించేందుకు ముంద�
‘లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలకు టికెట్ ఇచ్చింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే బీసీల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది.’ అంటున్నారు బీఆర్ఎస్�
‘ఈ ఎన్నికలను రెఫరెండంగా స్వీకరించే ధైర్యం కాంగ్రెస్కు ఉంటే.. రైతుల కన్నీటిని ఎందుకు తుడవడం లేదు.. వారి బాధను ఎందుకు పట్టించుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ప్రస్తుత ఖమ్మం పార్�
‘పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతోంది. పెద్దపల్లి అభ్యర్థిగా నన్ను చూసినప్పుడు నేను సింగరేణి కార్మికుడిని, ఉద్యమ కారుడ
మండలంలోని చౌటపల్లి గ్రామంలో అధికారులు, సిబ్బంది నీటి సమస్యను పరిష్కరించారు. గత మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్ప�
వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో మందులను దొడ్డిదారిన కాజేసిన ఉద్యోగి తలకోటి నాగేందర్పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో సుమారు రూ. 81 వేల విలువైన మందులను
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్తో పాటు హైదరాబాద్కు చెందిన అనేక నిర్మాణ, రియల్ ఎస్టేట్ స
Property show | నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే(Namasthe telangana) సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో(Property show) అట్టహాసంగా ప్రారంభమైంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే ప్రతి ఒక్క రూ ఆధారాలు, పత్రాలను చూపించాల్సిందేనని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్రాజ్ స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్య�
Gade Innaiah | బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వేర్వేరుగా టచ్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సంచలనం చోటుచేసుకోబోతున్నదని తెలంగాణ ఉద్యమ�
హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. శని, ఆదివారాలు (రెండురోజులపాటు) నిర్వహించిన ఆటోషోలో ప్రముఖ కంపెనీలకు చెందిన �