‘పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతోంది. పెద్దపల్లి అభ్యర్థిగా నన్ను చూసినప్పుడు నేను సింగరేణి కార్మికుడిని, ఉద్యమ కారుడ
మండలంలోని చౌటపల్లి గ్రామంలో అధికారులు, సిబ్బంది నీటి సమస్యను పరిష్కరించారు. గత మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్ప�
వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో మందులను దొడ్డిదారిన కాజేసిన ఉద్యోగి తలకోటి నాగేందర్పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో సుమారు రూ. 81 వేల విలువైన మందులను
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్తో పాటు హైదరాబాద్కు చెందిన అనేక నిర్మాణ, రియల్ ఎస్టేట్ స
Property show | నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే(Namasthe telangana) సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో(Property show) అట్టహాసంగా ప్రారంభమైంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే ప్రతి ఒక్క రూ ఆధారాలు, పత్రాలను చూపించాల్సిందేనని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్రాజ్ స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్య�
Gade Innaiah | బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వేర్వేరుగా టచ్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సంచలనం చోటుచేసుకోబోతున్నదని తెలంగాణ ఉద్యమ�
హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. శని, ఆదివారాలు (రెండురోజులపాటు) నిర్వహించిన ఆటోషోలో ప్రముఖ కంపెనీలకు చెందిన �
హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రధానంగా బహుళ అంతస్తులకు అనుమతులను పూర్తిగా నిలిపివేయడంతో బిల్డర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
RS Praveen Kumar | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని, ప్రజాపాలన కాస్తా ప్రజాపీడనగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిరుద్యోగులు మళ్లీ రోడ్ల మీదికి వచ్�
KCR | రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్రావును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల దామోదర్రావు తల్లి ఆండాళమ్మ కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయన నివాసానికి వెళ్లిన కేసీఆర
‘చీకటిలో సామాజిక తనిఖీ’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు నిర్మల్ జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం కుభీర్ మండల పరిషత్ ఆవరణలో ఈజీఎస్ ప్రజావేద�