రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలో ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు లాటరీ పద్�
8 Vasanthalu Film Review: జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మృదుత్వం కోల్పోకుండా ధైర్యంగా నిలబడిన ఓ అమ్మాయి కథే 8 వసంతాలు. ఒక ప్రేమకథకు కావాల్సిన మంచి సంగీతం, సాహిత్యం, విజువల్ బ్యూటీ... అన్నీ సినిమాకి వున్నాయి.
‘ఒకరి తర్వాత ఒకరు.. ఒంటికొస్తే అంతే..’ శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ప్రత్యేక కథనాన్ని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
మండల కేంద్రమైన నిజాంపేట్ (Nizampet) బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న మంచినీటి సరఫరా ట్యాంకును అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంకు శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల
బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని అనుకున్నాం. అందులో మొదటిది డాలస్. తరువాత లండన్లో, సౌత్ ఆఫ్రికాలో, గల్ఫ్లో, మలేషియా ఇలా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తాం.
ప్రకృతి వనరులైన వాగులు, చెరువుల ఆక్రమణ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జోరుగా సాగుతోందని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈ నెల 14వ తేదీన 'వాగు మాయం' అనే శీర్షికతో నమస్తే �
Hydraa | జంటనగరాలకు తాగు నీరు అందించే గండిపేట(ఉస్మాన్సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, వట్టి నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్�
‘ప్రజలు భయపడాల్సిన పనిలేదు. మన రక్షణ రంగం ఎంతో బలోపేతమైంది. పాక్తో యుద్ధం రోజుల వ్యవధిలోనే ముగుస్తుంది.’ అని సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన కల్నల్ సుంకర శ్రీనివాసరావు అ�
పాకిస్థాన్ ఉగ్ర మూకలపై భారత సైన్యం వీరోచిత దాడికి సంబంధించిన వార్తలను online edition (ntnews.com)లో కవర్ చేసే సమయంలో, బుధవారం జరగ కూడని పొరపాటు ఒకటి జరిగింది. దాన్ని గుర్తించిన వెంటనే, ఆన్లైన్ ఎడిషన్లో నుంచి, అన్ని సోషల�
గింజా కొనలే అనే శీర్షికన నమస్తే తెలంగాణలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని యాచారం, నంది వనపర్తి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆ�
‘ఏప్రిల్ 9వ తేదీన శ్రీకారం చుట్టిన ‘మెస్సేజ్ యువర్ ఎస్పీ’కి స్పందన చాలా బాగుంది. వేగంగా న్యాయం జరుగుతుండ డంతో విశేష స్పందన లభిస్తున్నది. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడంతో సామాన్యులు ధైర్యంగ
ఉమ్మడి పాలనలో తెలంగాణ పాట పాడాలంటేనే భయానక పరిస్థితులు ఉండేవి.. వాటిని తట్టుకుని పాడితే కేసులు, హత్యలు జరిగేవి.. అలాంటి దశలో ఆట, పాటకు గులాబీ జెండాయే ఆయుధంగా నిలిచింది.. అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తెలంగ�
Hyderabad : పార్కుల నిర్వహణలో జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం నిర్లక్ష్యంపై నమస్తే తెలంగాణ పత్రికలో 'పార్కుకు వచ్చేదెలా.. సేద తీరేదెట్ల..' అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు.