Ponguleti Srinivas Reddy | రాష్ట్ర మంత్రి పొంగులేటి తన సహచర మంత్రులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. 15 రోజుల క్రితం తనపై శాసనసభ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు చేసిన నిర్ద�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుందరీకరణలో మూసీ నది తప్ప అన్నీ ఉన్నాయ్. మూసీ పునరుజ్జీవనం అంటే నదితో ప్రజలకు అనుబంధాన్ని పునరుద్ధరించడం. ఇండ్లు కూల్చి పారదోలడం కాదు’ అంటున్నారు భూగర్భ జల పరిశోధకుడు, అర్బన�
ఓ అధికారి రామాలయాన్ని కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన ఘటనపై అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతల్లో అలజడి సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని సీతారామాంజనేయస్వామి దేవాలయ
రంగారెడ్డి నాదర్గుల్ పరిధిలో రూ.6 వేల కోట్ల విలువైన భూముల బిగ్ దందాపై ‘ఎవని జాగీరు!’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన ప్రత్యేక కథనం రాష్ట్ర సర్కార్లో ప్రకంపనలు పుట్టించింది.
ట్రాన్స్కో వరంగల్ జోనల్ చీఫ్ ఇంజినీర్పై ఆ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ట్రాన్స్కో జోనల్�
నమస్తే తెలంగాణ డిప్యూటీ ఫొటో జర్నలిస్టు వీరగోని రజినీకాంత్గౌడ్ తీసిన ఫొటోకు గుర్తింపు దక్కింది. ‘ట్రాఫిక్ జంక్షన్ జ్యువెల్స్ ఫొటో కాంటెస్ట్-2026’లో ఆయన మొదటి బహుమతిని సొంతం చేసుకున్నారు.
Dev Ji | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ సాధించిన అభివృద్ధి కారణంగానే మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్స్ నిలిచిపోయాయని ఆ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్పష్టంచేశారు. ఇం
‘పది పరీక్షల్లో మూడోసారి ప్రథమ స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఈనెల 14(శనివారం) నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్�
Namasthe Telangana | ఖమ్మంలోని భూదాన్ భూముల బాధితులకు వెన్నుదన్నుగా నిలిచింది ‘నమస్తే తెలంగాణ’. వెలుగుమట్లలో పేదల గుడిసెలు కూల్చిన నాటి నుంచి వారి సమస్యను సమాజం దృష్టికి తీసుకొనిరావడంలో కీలకపాత్ర పోషించింది.
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బంగారం, వెండి డాలర్ల మాయంపై నమస్తే తెలంగాణ లో బుధవారం ‘గుట్ట ప్రచార శాఖలో డాలర్ల మాయం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పెనుసంచలనంగా మారింది.
Jalpalli | రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 177లో ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేయాలని కలెక్టర్, ఆర్డీవో ఆదేశించారు.
GHMC | జీహెచ్ఎంసీ పరిధిలో ఎట్టకేలకు జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీలో కదలిక వచ్చింది. విలీన నేపథ్యంలో ‘బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇస్తలేరు’..‘మ్యాపింగ్ లేదు.. లాగిన్లు ఇవ్వరు’ అన్న శీర్షికతో ఈ నెల 25న నమస్తే త