Cybercrime | తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి పెడుతూ తల్లిదండ్రుల కలలను నేరవేర్చే విధంగా ముందుకు సాగాలని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ సూచించారు.
Rajiv Yuva Vikasam Scheme | నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందిస్తున్నదని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎ జగదీశ్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్యార్డు (Pyaranagar Dumping Yard) ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళ�
Crops Cultivation | ఇవాళ కోహీర్ మండలంలోని పలు గ్రామాల రైతులకు పంటల సాగుపై సంగుపేట్ ఏరువాక వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ అవగాహన కల్పించారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేసి అధిక దిగుబడ�
Munipally | మండల కేంద్రమైన మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్టేషన్లు చేసే కంప్యూటర్ ఆపరేటర్ స్టైలే వేరు అబ్బా.. భూముల అమ్మకాలు.. కొనుగోలు జరిగే సమయంలో ఏమైనా పోరపాట్లు ఉన్నాయా అని వెతకడం ఓ ఆపరేటర్ ప�
Sangareddy | సంగారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా, నిరంతరంగా శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మండల పరిధిలోని కుప్పానగర్ కొలువుదీరిన గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి 31వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకము, వడిబియ్యము, కుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహించార�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జహీరాబాద్లోని రాచన్నపేటలో ఉన్న గురుకృప సామిల్ (కట్టెల మిషన్లో) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి సామి�
Road Accident | పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా చెల్లెలికి తీవ్ర గాయాలైన ఘటన జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి జాతీయ రహదారిపై శనివారం జరిగింది.
NIMZ | ప్రాణాలు పోయినా సరే.. నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగీ గ్రామంలోని రైతు వేదికలో నిమ్జ్ భూసేకర�
Irrigation water | తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి పోయి సాగు నీరందక రైతులు బోరుమంటున్నారని తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో హృదయవిదారక దృశ్యాలు వెలుగుచూస్తున్నాయి.