కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు
Rains | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మొన్న రాత్రి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి నుంచి ఎండలు తగ్గాయి. ఇవాళ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది.
IDA bollaram | సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐడీఏ బొల్లారంలో గురువారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మూడంతస్తుల భవనం పైనుంచి జారి కింద రేకుల ఇంటిపై పడగానే రేకులు విరిగిపోవడంతో ఆ ఇంట్లోని వ్యక
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనందున రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న జిల్లాలను రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నది.
Harish Rao | ‘ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీ�
Pocharam Srinivas Reddy | ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో జనాలు లేరు అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�
Narayankhed | అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
KCR | ‘గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అప్పుడప్పుడు రాజకీయాల్లో లిల్లీపుట్గాళ్లకు అధికారం వస్తుంది. ప్రజలు రాష్ర్టాన్ని బాగుచేయమని అధికారం ఇస్తారుగానీ అడ్డందిడ్డం పనులు చేయమని చెప్పరు’ అని బీఆర్ఎస్ అధినే�
KCR | రెండు రోజుల కిందట నారాయణపేట సభలో ముఖ్యమంత్రి భయం, ఆయన వణుకు చూస్తే ఈ గవర్నమెంటు ఏడాది కూడా ఉండేటట్టు లేదని అనిపిస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తడో,
Harish Rao | భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్(Ambedkar) బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.