పరీక్షల వేళ సర్కార్ నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిగ్రీ పరీక్షలకు హాజరయ్యేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో అవస్థలు పడుతూ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాల్�
తన తల్లిని బూతులు తిడుతున్నాడని ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడో కొడుకు. తన స్నేహితుడి సాయంతో ఆ వ్యక్తిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
Farmers Awareness | జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామ రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన సూచనలు, సలహాలు, జాగ్రత్తలను శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ విద్యార్థులు వివరించారు.
MP Suresh Kumar Shetkar | ఇవాళ ఝరాసంగం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి �
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పరిసరాలు కంపుకొడుతున్నాయి. ఆలయానికి తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు, ప్రముఖులు దర్శ�
Ketaki Sangameshwara Swamy Temple | అనునిత్యం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అయితే ఈ పవిత్ర క్షేత్రం ఇప్పుడు దుర్గంధంతో నిండిపోయి, భక్తులక�
MLA Sunitha LakshmaReddy | హత్నూర మండలంలోని నవాబుపేట, హత్నూర, నస్తీపూర్ తదితర గ్రామాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
CC Cameras | సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించ బడుతాయని న్యాల్కల్ మండలం, హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా మండలంలోని హద్నూర్, న్యాల్కల్, రేజింతల్, ముంగ�
Sri Ketaki Sangameshwara Swamy Temple | కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన ఆలయ ఆవరణలో పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
SP Paritosh Pankaj | అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ముఖ్యంగా మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రతీ కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని ఎస్హెచ్ఓ
సంగారెడ్డి జిల్లా కల్హేర్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వీరాభిమాని, బీఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తచెరువుతండాకు చెందిన హరిసింగ్(50)కు తండాలో సొంత ఇల్లు కూడా లేని స్థితిల�
Pyaranagar Dumping Yard | ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగను నిర్వహించుకుంటుంటే.. ఈ గ్రామాల ప్రజలు మాత్రం మా గ్రామాల ప్రజలకు, భావితరం చిన్నారులకు న్యాయం జరగాలని ఆవేదనతో రిలే నిరాహారదీక్ష చేయడం చూస్తుంటే శత్రువుకైనా