నల్లగొండ, సంగారెడ్డి రెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన
Hydraa | హైడ్రా(Hydraa) పేరుతో రూ.20 లక్షలు చీటింగ్ చేసిన ఫిజియోథెరపీ డాక్టర్ (Doctor arrest)బండ్ల విప్లవ్ సిన్హాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. అమీన్పూర్లోని MCOR LLP project కు హైడ్రా నుంచి ఇబ్బందులు లేకుండా చూస్తానని, కమిష
Sangareddy | ఫార్మాసిటీ(Pharmacy city) వద్దే వద్దు.. తమకు జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదంటూ సంగారెడ్డి జిల్లా(Sangareddy) న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు ఆందోళనకు దిగారు.
హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్పూర్ మండలంలోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఐలాపూర్ తండాలో 119 సర్వేనంబర్లో సుమారు 20 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైనట్లు �
Heavy rains | సంగారెడ్డి జిల్లా(Sangareddy) సింగూరు ఎడమ కాలువకు (Singuru left canal) గండి పడింది. పుల్కల్ మండలం ఇసోజీపేట గ్రామ శివారులో వరద ఉధృతికి సింగూర్ కెనాల్ ఎడమ కాల్వ తెగిపోయింది.
అతడో ఘరానా దొంగ. ఒకటి, రెండు కాదు ఏకంగా 102 కేసుల్లో నిందితుడు. కామారెడ్డి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
ట్రిపుల్ ఆర్కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కొండాపూర్ మండలం గిర్మాపూర్, సదాశివపేట మండలం పెద్దాప�
కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 114 మంది విద్యార్థు�
Telangana | తెలంగాణలో ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలల