సంగారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకున్నది. తోటి విద్యార్థినుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన టీ స్వాతి (14) సంగారె�
బీసీ కుల గణన సర్వేను నిష్పక్షపాతంగా చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని విద్యానగర్ కాలనీలో బుధవారం జిల్లా ఇన్చార్జి మం త్రి కొండా సురేఖతో కలిసి ఎన్యూమ�
Road Accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన మనోహరాబాద్ మండల పరిధిలోని పోతారంలో ఈ దుర్ఘటన చోటు చేస
Sangareddy | ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య(Boyfriend Commits suicide) చేసుకున్న సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో చోటు చేసుకుంది.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీలు ఢీ కొనడంతో ఇద్దరు క్లీనర్లు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన సదాశివపేట మండలం నిజాంపూర్లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్త
హైదరాబాద్లో ఐటీ (IT Raids) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్లోని విజయవా�
Jagga Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.. మరో వివాదంలో చిక్కుకున్నారు. దసరా పండుగ రోజున రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించారు. ఇలా వన్యప్రాణులను బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రక�
సాధారణంగా ప్ర భుత్వ పథకాలు ఎవరికి దక్కాలి? ఆయా వర్గా ల్లో అర్హులకు అందాలి!. కానీ, ఈ ప్రభుత్వం లో అందంతా తూచ్..! మీరు కాంగ్రెస్ నాయకులో, కార్యకర్తనో అయ్యుంటేనే వర్తిస్తాయ్!
KTR | కలుషిత తాగునీరు తాగి సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మరణించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతపై మండిపడ్డారు. తెలంగాణ అంతటా తాగు�
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన నుంచి బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ నవజాత ఆడ శిశువును ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దూదిగొండకు చెందిన నసీమా నాలుగో కాన్పు కోసం మంగళవారం రాత్రి సంగారెడ్డ�