Sangareddy | సంగారెడ్డి జిల్లా కేంద్రం ఆస్పత్రిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును అపహరించారు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
Manjira river | సంగారెడ్డి జిల్లాలో(Sangareddy) విషాదం చోటు చేసుకుంది. మంజీరా నదిలో(Manjira river) దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మనూరు మండలం రాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామం లో బైక్ల దహనం మిస్టరీగా మారింది. 15 రోజుల్లో గ్రామంలో 8 బైక్లను తగులబెట్టారు. అసలు బైక్లు ఎవరు తగులబెడుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు.
Singuru project | సంగారెడ్డి జిల్లా(Sangareddy) పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు(Singuru project) వరద తగ్గుముఖం(Reduced flood) పట్టింది. వరద తగ్గడంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్లను మూసి వేశారు.
Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ - బీదర్ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
Harish Rao | ఫార్మా సిటీకి(Pharma City) వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు గురువారం మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని న్యాల్కల్ మండలం డప్పూరు గ్రామానికి చేరుకున్నారు.
Electric shock | సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో (Electric shock) ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ తండాలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందినట్ట�
HYDRAA | రాష్ట్రంలో హైడ్రా(HYDRAA ) కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు(Demolish building) చేపట్టారు. తాజాగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్
Hydraa | హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆదివారం చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. �
సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమన్వయంతో అమలు చేయాలని అధికారులకు దిశ కమిటీ చైర్మన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు.
త్యాగాల ఫలితమే తెలంగాణ అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై