ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేస్తామని, అందుకు ప్రజలను ఐక్యం చేసేందుకు సమాయత్తమవుతున్నామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగనున్న స
నిజాంపేట్ మండలం నాగధర్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న జిపి కార్మికురాలు బాలవ్వ గ్రామంలో ఉదయం సమయంలో ఊరు క్లీన్ చేస్తుండగా (జాడు కొడుతుండగా) 11 కేవీ వైరు స్తంభం నుండి తెగిపోయి కార్మికురాలి చేతిపై పడడంతో ఆమె
సంగారెడ్డి జిల్లాలో అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి ప్రజాప్రతినిధుల్లో నెలకొన్న అంతర్గత పోరు సవాలుగా మా
Harish Rao | ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వ్యవసాయ కూలీలందరికి వర్తింపజేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. లేదంటే గ్రామాల్లో కూలీలు త�
రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తున్నది. రాబోయే ఐదు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ పేరొన్నది.
వీధి కుక్కల బెడద తొలగించుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు 32 కుక్కల మూతులకు, కాళ్లకు బైడింగ్ వైర్లు చుట్టి సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఓ బ్రిడ్జి కింద పారవేశారు. ఈ ఘటనలో 21 కుక్కలు మృతి చె
Harish Rao | అన్నం పెట్టే రైతులను కాంగ్రెస్ అవమానిస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు
Harish Rao | రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ స�
Sangareddy | ఆర్టీసీ బస్సును(RTC bus) లారీ ఢీకొట్డంతో పలువురు ప్రయాణికులు గాయప డ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని జహీరాబాద్ వద్ద చోటు చేసుకుంది.