“హైదరాబాద్ చెత్తకంపు ప్యారానగర్కు ఎందుకు.. మా పచ్చని అడవులు, పంటలను నాశనం చేసి మాబతుకులతో ఆటలాడుకుంటారా..? అంటూ ప్రజలు ఆందోళనలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. సీపీఎం నాయకులు ఆందోళనకు సంఘీభావం తెలిపా
Sunitha laxma Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్యారా నగర్లో 150 ఎకరాల్లో ఎర్పాటు చేయనున్న డంప్ యార్డుని(Dump yard) వ్యతిరేకిస్తున్నాం. డంప్ యార్డ్తో అక్కడ అడవి మొత్తం కాలుష్యం అవుతుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి (MLA Sunitha laxma Reddy)�
Sangareddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు గ్రామాల సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును(Dumping yard) వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సెల్ టవర్
సంగారెడ్డి జిల్లాలో డంపింగ్ యార్డు రగడ మొదలైంది. హైదరాబాద్ జవహర్నగర్లో ఉన్న డంపింగ్ యార్డులోని చెత్తను సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతా
Harish Rao | సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ (GHMC Dumping Yard) ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేస్త�
Manchu Family Disputes | ప్రముఖ తెలుగు నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం వివాదం మళ్లీ మొదటికి చేరింది. కుటుంబం మధ్య ఆస్తుల గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్ సోమవారం రంగారెడ్డ�
ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 32కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని రిమాండ్కు తరలించినట్లు సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపారు. గురువారం మునిపల్లి మండలం బుధేరా పోలీస్�
Sangareddy | వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది(Killing husband). ప్రియుడు సహా మరో ముగ్గురితో కలసి భర్తను హత్య చేయించింది.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఆదివారం సంగారెడ్డిలోని తన నివాసంలో కన్నుమూశారు. కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు, ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన భౌత
కొన్నిరోజులుగా ఇంట్లోనే చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ(60) ఆదివారం సంగారెడ్డిలో కన్నుమూశారు. ఏ రంగంలో ఉన్నా ఆయన తనదైన ముద్రవేశారు.
జెండా వందనంతో జిల్లాలోని మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నది. పంచాయతీలు ఇది వరకే ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లగా, 27వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన ప్రారం భం కానున్
కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు తొలి వేతనం కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. సివిల్, ఏఆర్, ఐటీఅండ్సీ, పీటీవో, బెటాలియన్ కలిపి 12 వేల మంది విధుల్లోకి చేరారు. గత నవంబర్లో శిక్షణ తర్వాత డ్యూటీ అ
తమకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని చౌటకూర్ మండలం బద్రిగూడెంలో బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి వృద్ధ దంపతులు మొరపెట్టుకున్నారు. వివరాలు.. బుధవారం బద్రిగూడెంలో నిర్వహి�