Land Registrations | గత ప్రభుత్వంలో భూములు కొనుగోలు చేసేవారు ఒక్కరోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. తెల్లారి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిత్యం ఏదో సమస్యతో భూముల అ�
రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే చూడలేక.. సాగు చేసిన దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపంతో ముగ్గురు రైతులు బలవ న్మరణానికి పాల్పడగా.. రుణమా�
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండల పరిధిలోని మావినేల్లి గ్రామంలో సక్రునాయక్ తాండ మార్కెట్ కమిటీ యార్డులో ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫేడ్ మార్క్ఫెడ్ అధ్వర్యంలో పక్షం రోజుల క్రితం కందుల కోనుగోళ్లు ప�
చిన్న చికిత్సే కదా ఇలా వెళ్లి అలా వస్తానంటూ నవ్వుతూ దవాఖానకు వెళ్లిన వ్యక్తి శవమై వచ్చిన ఘటన అందరినీ కలిచివేసింది. బంధువుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన వెల్టూరు
చౌటకూర్ మండలం చక్రియాల గ్రామంలో వెలసిన శ్రీ లక్షీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పూజారిని తొలగించాలని కోరుతూ ఆ గ్రామస్తులు ఏకగ్రీంగా తీర్మానించారు. మంగళవారం ఆలయ మంటపంలో సమావేశమై పూజారి ప్రజలకు అందుబాటులో ఉం�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లిలో వేసవి రాకముందే తాగు నీటి కష్టాలు (Drinking Water) మొదలయ్యాయి. గత ఆరునెలలుగా గ్రామంలోని దళిత వాడలో తాగునీటి సమస్య ఉందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎ�
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని గొట్టిగార్పల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
డీఎస్ సంస్థ ప్రతినిధులు అమ్మిన భూములు తిరిగి ఇవ్వడంతో పాటు ఎఫ్డీఆర్, పీడీఎస్, డిపాజిట్ డబ్బులను వెంటనే చెల్లించాలని డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు.