Tragedy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ యువతి డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇద్దరు పిల్లలపైకి కారు ఎక్కించింది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు దుర్మరణం చెందారు.
ఇవాళ మండల పరిధిలోని మేదపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర సిద్దేశ్వరానందగిరి మహారాజ్, ధనశ్రీ పీఠాధిపతి వీరేశ్వర శివాచార్య, చిలేపల�
BRS Activist| గ్రామ శాఖ అధ్యక్షుడిగా పని చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త ప్రేమ్కుమార్ శనివారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు.
Hyper Tension Screening | సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నేడు ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు డీఎంహెచ్వో డా. గాయత్రీదేవి చెప్పారు. జిల్లాలో 30 ఏళ్లకు పైబడిన వారందరికి హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ నిర్వ�
Transformer | రంజోల్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఎర్తింగ్ వైరుకు తగిలి పలువురితోపాటు మూగజీవులు ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ట్రాన్స్�
Basaveshwara statue | మేదపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జగద్గురు మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
Zaheerabad | జహీరాబాద్, మే15: బైక్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. తల్లితో వాగ్వాదం అనంతరం పరిగెత్తుకెళ్లి గ్రామ శివార్లలో ఉన్న బావిలో దూకాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఈ ఘటన చోటుచేస
Soaked paddy | మండు వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం అవుతుండడంతో రైతులు కన్నీళ్ల పర్యంతంమవుతున్నారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలముఠాను అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్సీ సత్తయ్యగౌడ్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy) కొండాపూర్ మండలంలో ప్రకృతి వనరులైన వాగులు, చెరువుల ఆక్రమణలు జోరుగా సాగుతోంది. అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో రియల్టర్లు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నార�
Damodar Rajanarsimha | స్థానిక ప్రభుత్వ అతిథిగృహం, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సిగ్నల్స్ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.