చెరువుకట్టకు అడ్డంగా గేటు నిర్మాణం బయోడైవర్సిటీ నిబంధనలకు తూట్ల్లు బఫర్జోన్ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు సర్వే పనులను అడ్డగించిన ఆక్రమణదారులు ఇరిగేషన్, సర్వే అధికారులతో వాగ్వాదం సంగారెడ్డి డిసెంబ�
షార్ట్ఫిల్మ్లతో రాణిస్తున్న సంగారెడ్డి వాసి ఉదయ్చరణ్ నాంది సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తొలి అవకాశం సొంతంగా సినిమా తీయాలన్నదే అతడి లక్ష్యం అవకాశం వస్తే టాలెంట్ చూపిస్తానంటున్న మనఊరి కుర్ర�
రూ.19.26 కోట్లు విడుదల చేసిన సర్కారు జడ్పీకి రూ.8.50 కోట్లు, మండలానికి రూ.10.76 కోట్లు పల్లెల అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రభుత్వం సంగారెడ్డి, డిసెంబర్ 17 : స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజలకు పారదర్శకమైన సేవలు
సంగారెడ్డి జిల్లాలో 47 బాలబాలికల హాస్టళ్లు ఒక్కో హాస్టల్లో వసతుల కోసం రూ.5లక్షలు జిల్లాలోని 38 హాస్టళ్లకు రూ.1.90 కోట్ల నిధులు ఇప్పటికే 90 శాతం పూర్తయిన పనులు సంగారెడ్డి అర్బన్, డిసెంబర్ 17 : సంగారెడ్డి జిల్లా�
విదేశాలకు తీసిపోని రోడ్లు వేస్తున్నాం.. 168 కిలోమీటర్ల రింగురోడ్డు దేశంలోనే పెద్దది మెట్రో నగరాల్లోనూ ఇలాంటి రోడ్డు లేదు ఎల్ఈడీ వెలుగులతో ప్రమాదాల నివారణ సురక్షితమైన ప్రయాణం ఓఆర్ఆర్పై కొనసాగేలా చూస్�
ఔటర్ రింగురోడ్డుకు ఎల్ఈడీ కాంతులు 158 కిలోమీటర్ల రహదారిపై 8 లైన్ల ప్రయాణం రోడ్డు ప్రమాదాల నివారణకు136 కిలోమీటర్ల మేర లైటింగ్ రూ. 100 కోట్ల ఖర్చుతో విద్యుద్దీకరణ ఔటర్ రింగురోడ్డుపై ప్రయాణం మరింత సౌకర్యవంత�
సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న కాన్పుల సంఖ్య సంగారెడ్డి జిల్లాలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 9,237 డెలివరీలు గర్భిణులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం సేవలను వినియోగించుకోవాలని వైద్యుల సలహా సంగారెడ్డి మున్సి�
కొత్తకాపు అశ్రుహ.. ఆర్మీలో చేరి, దేశ సేవ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొన్నది. సైన్యంలో చేరేందుకు సాహస క్రీడలను మార్గంగా ఎంచుకొన్నది. అందులో భాగంగా పర్వతారోహణకు సిద్ధపడ్డది. భువనగిరి కోట నుంచి తన ప్రయాణాన్న�
ఉత్సవాలకు ముస్తాబైన మహారాజ్ ఆశ్రమం దత్తగిరిలో దత్తాత్రేయ జయంతి ఈనెల 17 నుంచి 21వతేదీ వరకు జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలోని �
శనగ, కంది పంటలో పురుగుల నివారణకు చర్యలు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటించాలంటున్న జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి జహీరాబాద్, డిసెంబర్ 15 : ఈ యాసంగిలో రైతుల వరి ప్రత్యామ్నాయంగా శనగ, కంది పంటలు అధికంగా సాగు చే
ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ తయారీ కంపెనీ త్వరలో ప్రారంభం మెడికల్ డివైజ్ పార్కులో తొలివిడుత రూ.1424 కోట్లతో 50 పరిశ్రమలు ఏడు వేల మందికి ప్రత్యక్షంగా 15వేల మందికి పరోక్షంగా ఉపాధి వైద్యఖర్చులు తగ్గించేందుకు జ
దత్తాచల క్షేత్ర బ్రహ్మోత్సవాలు | సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రమైన హత్నూర, మాధుర శివారులోని దత్తాచల క్షేత్ర బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
ఓడీఎఫ్ జీఎం అలోక్ప్రసాద్ స్వయం సమృద్ధి సాధించాలి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 19వరకు ఓడీఎఫ్లో ప్రదర్శనలు వర్చువల్లో ప్రారంభించిన రక్షణ మంత్రి ఆకట్టుకు
గ్రామాల్లో నేటి నుంచి ఉజాల పథకం ప్రారంభం ప్రతి ఇంటికీ రూ.10కే బల్బు సంగారెడ్డి జిల్లాలో 11 గ్రామాలు, మున్సిపాలిటీ ఎంపిక పాత బల్బులు మార్చి కొత్తవి అందజేత సంగారెడ్డి, డిసెంబర్ 13 : గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ