Gulab Cyclone | నారింజ వాగు ఉధృతంగా ప్రవహించడంతో బూచినెల్లి -ఘనపూర్ మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న బూచనెల్లి శివారులో ఉన్న నారింజ వాగు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోం�
సంగారెడ్డి, సెప్టెంబర్ 27 : తెలంగాణ స్వరాష్ట్ర తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎస్పీ రమణకుమార్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా సోమవారం పట్టణం�
ప్రజా సేవకు జీవితాన్ని అర్పించిన మహా నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సంగారెడ్డి, సెప్టెంబర్ 27 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధ�
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నదని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షీ షా పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సో�
భూ సమస్యల పరిష్కారం | జిల్లాలోని అర్జీదారులు తమ భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగొద్దని కలెక్టర్ హనుమంతరావు మరోసారి స్పష్టం చేశారు.
Crime news | క్ను అర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఆందోల్ మండల పరిధి చింతకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది.
జాబ్ మేళా | అపోలో ఫార్మసీ కంపెనీలో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ఎ వందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మనోహరాబాద్, సెప్టెంబర్ 25 : తూప్రాన్ మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలని మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల నూతన కమిటీ అధ్యక్షుల పేర్లను అధికారికంగా శనివ�