టీఆర్ఎస్లో చేరికలు | టీఆర్ఎస్లోకి వలసలపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కంగ్టి మండలంలోని సిద్దంగిర్గ గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నారాయణఖేడ్లోని క్యాంపుకార్యాలయంల�
న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ రేణుక సంగారెడ్డి, అక్టోబర్ 19 : ప్రతిఒక్కరికీ న్యాయ సేవలు అందించాలనే ధ్యేయంతో న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తున్నదని, చట్టం ముందు అందరూ సమానులే అని న్యాయ సేవాధికార �
ఎరువులు, విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు సంగారెడ్డి జిల్లాలో 1.42 లక్షల ఎకరాల్లో సాగు అంచనా 32,199 టన్నుల ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి.. తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. పెట్టుబడి �
Crime news | చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని గుండ్లమచూనుర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శేరి మహేశ్(32) సోమవారం ఇంట్లో నుంచి భయటకు వెళ�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | పెద్దశంకరంపేట : బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలతో పాటు సంక్షేమ పథకాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. �
Singur project | జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్కు వరద ఉధృతి తగ్గింది. కాగా, మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు ర
పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లండి వరంగల్ సభను విజయవంతం చేయాలి టీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంగారెడ్డి, దుబ్బాక నియోజక వర్గాల నేతలతో మంత్రి సమావేశం సంగారెడ్డి, అక్టోబర్ 18 (నమ
వయోపరిమితి సడలింపుతో సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు కొత్తగా 25,249 ‘ఆసరా’ అర్జీలు ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఆసరా పింఛన్ వయస్సు 57 ఏండ్లుకు కుదించిన ప్రభుత్వం సంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష�
జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నది.. 9,15,645 మంది మొదటి డోస్ 6,78,255 .. రెండో డోస్ 2,37,390 మంది సంగారెడ్డి మున్సిపాలిటీ, అక్టోబర్ 18: ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకొని రక్షణ పొందాలని ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ �
ఆరో వసంతంలోకి డివిజన్ ఆవిర్భావం నుంచి అభివృద్ధి పనులు మారుతున్న రూపురేఖలు జహీరాబాద్, అక్టోబర్ 17 : జహీరాబాద్ను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతవాసుల ఆక్షాంక్ష నెరవేరి ఐదేళ్లయి�
జిల్లాలో మారనున్న సాగు స్వరూపం సీఎం కేసీఆర్ స్వప్నం.. రైతన్నకు వరం జిల్లాలో 5.55 లక్షల ఎకరాలకు సాగునీరు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో 3.84 లక్షల ఎకరాల సాగు మల్లన్నసాగర్ కెనాల్ ద్వారా 1.32 లక్షల ఎకరాలకు నీరు