నెరవేరుతున్న సీఎం లక్ష్యాలు ప్రజల దరిచేరుతున్న సంక్షేమ ఫలాలు ప్రాజెక్టుల నిర్మాణాలతో నిండుకుండల్లా జలవనరులు విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు కొత్త జిల్లాలు, మండలాల్లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప�
మనోహరాబాద్, అక్టోబర్ 10 : శివ్వంపేట మండలం పిల్లుట్లలో భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర �
పూజలు చేసిన మండలి ప్రొటెంచైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, అక్టోబర్ 10: పటాన్చెరు మండలం పెద్దకంజర్లలో ఆదివారం దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ప్రత్యేక పూజల్లో శ�
ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి | పెద్ద కంజర్ల గ్రామంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దుర్గా దే
డీఆర్డీవో శ్రీనివాస్రావు సంగారెడ్డి, అక్టోబర్ 9: మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ..వారితో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయించి గ్రామాల్లో ఏర్పాటు చేసే బైరిసన్స్ స్టోర్స్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్త
పండుగల సీజన్లో అప్రమత్తత అవసరం దుకాణాల వద్ద ప్రత్యేక నిఘా.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అందుబాటులో డయల్ యువర్ 100, సిద్దిపేట జిల్లా వాసులకు కమిషనరేట్ వాట్సాప్ నంబర్: 7901100100 సీపీ జోయల్ డెవిస్ పండుగల స
హైదరాబాద్ నుంచి గుజరాత్కు మూడు లారీల్లో రవాణా తెలంగాణ సరిహద్దులో సీజ్ జహీరాబాద్ ఎఫ్సీఐ గోదాముకు తరలింపు జహీరాబాద్, అక్టోబర్ 9 : హైదరాబాద్ నుంచి అక్రమంగా రేషన్ బియ్యా న్ని మూడు కంటైనర్లో తరలిస్
జహీరాబాద్ కేంద్రంగా గంజాయి స్మగ్లింగ్ పత్తి, చెరుకు, అల్లంలో అంతర పంటగా సాగు మహారాష్ట్ర, కర్ణాటకకు ఎండు గంజాయి సరఫరా రైళ్లు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, కార్లలో అక్రమ రవాణా వారం రోజుల్లో రూ. 2 కోట్ల విల
తెలంగాణ వచ్చాక ప్రతి కుటుంబానికి లబ్ధి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న లబ్ధిదారులు సంగారెడ్డి జిల్లాకు సర్కారు ప్రాధాన్యం టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ
సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 7 : వృద్ధులను నిరాధారణకు గురి చేయకుండా ఆదరించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధ
ఎమ్మెల్యే గూడెం | అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.