రేవంత్రెడ్డిని ప్రశ్నించిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ : వంద కోట్ల విలువైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మిందెవరూ.. 2001లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కాదా అని జహీరాబాద్ ఎమ్మెల్�
నారాయణఖేడ్ : నిరుపేదల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక ర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 26 మంది లబ్
-విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రూ.5లక్షల చెక్కు అందజేత అందోల్ : చౌటకూరు మండల పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన ఉప్పరి అంజయ్య కొన్ని రోజుల కితం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయ�
సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం పై కృతజ్ఞతలు త్వరలో పనులు ప్రారంభమవుతాయన్న సీఎం కేసీఆర్ పనులు పూర్తిచేయించే బాధ్య�
సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు సంగారెడ్డి : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను త్వరలోనే ప్రారంభించటం జరుగుతుందని, పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించుకునే బాధ్యత మీదే అ�
రామచంద్రాపురం : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలో ఉన్న టీఎస్ మోడల్ స్కూల్ను శుక్రవారం మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మోడల్ స్కూల్�
పటాన్చెరు/రామచంద్రాపురం: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వక
నాగల్గిద్దా: నారాయణఖేడ్ నియోజకవర్గానికి వరప్రదాయిని అయిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.1774 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవోనెంబర్ 37ను జారీ చేయడాన్ని హర్షి�
పుల్కల్ రూరల్ : ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సైగాం నుంచి గత నాలుగు రోజులుగా సింగూరు ప్రాజెక్టుకు వస్తున్న వరద ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. గురువారం మూడు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు వరద
సీఎం కేసీఆర్ | సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్కు ఆమోదం తెలిపి పరిపాలన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా ఎమ్యెల్యేలు ఆందోల్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి
నాడు గురువు..నేడు శిష్యుడు.. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన పట్లోళ్ల రామచంద్రారెడ్డి మండలి ప్రొటెమ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన శిష్యుడు భూపాల్రెడ్డి నేటి నుంచి శాసనమండలి సమావేశాలు ప్
రెండు ఎత్తిపోతలకు రూ.4427 కోట్లు మంజూరు జీవో 36, 37 జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు పనుల కోసం త్వరలో టెండర్ల ఆహ్వానం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు,
యాసంగిలో ప్రత్యామ్నాయ సాగు పప్పు దినుసుల సాగుకు ప్రాధాన్యం శనగ, నూనెల గింజల సాగు చేసేలా ప్రభుత్వ ప్రోత్సాహం నేటి నుంచి వ్యవసాయశాఖ క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన సదస్సులు జహీరాబాద్లో శనగ విత్తనాల పంప�