వికీపీడియాలో వంద రోజుల్లో వంద వ్యాసాలు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం.. అంతర్జాతీయంగా 6వ స్థానం అరుదైన ఘనత సాధించిన నారాయణఖేడ్ వాసి సాయికిరణ్ నారాయణఖేడ్, అక్టోబర్ 30: ప్రతిభను చాటేందుకు ఏ వేదికైతేనేం పట్�
కాకా హోటల్ నుంచి కాఫీడే వరకు.. ఉమ్మడి జిల్లాలో వెలుస్తున్న చాయ్ హోటల్స్ కొత్త రుచులతో యువతకు గాలం వందల రకాల్లో టీలు లభ్యం కోల్డ్, హాట్ కాఫీలకు యువకులు ఫిదా ఆరోగ్యాలకు భరోసా ఇమ్యూని‘టీ’ పెరుగుతున్న ఇ�
ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డిలో లీగల్ క్లినిక్ను ప్రారంభించిన జడ్జి ప్రతి గ్రామం, మండలంలో ఏర్పాటు చేస్తామని వెల్లడి సంగారెడ్డి, అక్టోబర్ 30 : సమాజంలో ప్రజలకు ఉచిత న్యాయం సాయం �
గోదాంల నిర్మాణానికి రూ.6.47 కోట్లు రూ.2.71 కోట్లతో ఎరువుల దుకాణాలు జిల్లాల వారీగా నిర్మాణాలకు నిధులు మంజూరు అత్యధికంగా గోదాంల నిర్మాణాలకు ప్రాధాన్యం ధాన్యం నిల్వలతో రైతులకు చేకూరనున్న లబ్ధి మొదటి దశలో కొనసా
టీఆర్ఎస్లో చేరికలు | జహీరాబాద్, అక్టోబర్ 29 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని, సమస్యలు ఉంటే నేరుగా వచ్చి తెలుపాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శు�
తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు చిన్నారులు దాతల సాయం కోసం ఎదురుచూపు దౌల్తాబాద్, అక్టోబర్ 28 : తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో మ�
సీఎం కేసీఆర్ | గత ప్రభుత్వాల హయంలో నిరాధరణకు గురైన వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని బాన్సువాడ- బీర్కూర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పట్టణ సీఐ రామకృష్ణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా